Latest Updates
-
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే..
మలం దానం చెయ్యండి, కష్టపడకుండా కోటీశ్వరులు అయిపోండి, షరతులు వర్థిస్తాయి
కలుషితం కాని, ఆరోగ్యకరమైన, వ్యాధి నిరోదక సూక్ష్మజీవులు ఉండే వారి నుంచి మలాన్ని ఓ కంపెనీ సేకరిస్తోంది. అలాంటి మలాన్ని దానం చేసే వ్యక్తులకు కంపెనీ కోట్లాది రూపాయలు చెల్లించడానికి సిద్దం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఒక్క శాంపిల్ కు సుమారు రూ. 41,000 ఇవ్వడానికి ఆ కంపెనీ సిద్దం అయ్యింది. రోజూ మల విసర్జన దానం చేసే వాళ్లకు కోట్లాది రూపాయలు ఇస్తామని ఆ కంపెనీ ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.
అమెరికా, కెనడాలో పని చేస్తున్న హ్యూమన్ మైక్రోబ్స్ అనే సంస్థ ప్రపంచంలోని ఏ వ్యక్తి నుంచి అయిన మలం సేకరించడానికి సిద్దం అయ్యింది. వైద్యపరిశోదనలు, ముఖ్యమైన ప్రయోగాల కోసం మనుషుల మలాన్ని పరీక్షించాలని హ్యూమన్ మైక్రోబ్స్ అనే సంస్థ ప్రయత్నిస్తున్నది. మలం దానం చేసే వాళ్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామని, మీ మలం మీరు ఫ్రీగా మాకు ఇవ్వనవసరం లేదని హ్యూమన్ మైక్రోబ్స్ అనే సంస్థ తెలిపింది.

మేము అనుకున్న మలం మాకు చిక్కితే మీరు అడిగినంత డబ్బులు ఇవ్వడానికి మేము సిద్దంగా ఉన్నామని హ్యూమన్ మైక్రోబ్స్ అనే సంస్థ ప్రకటించింది. మీరు మలవిసర్జన నమూనాలకు మాకు పంపించాలని ఆ కంపెనీ వెబ్ సైట్ లో మనవి చేసింది. అయితే ఆ కంపెనీ ఎంపిక చేసిన వారికి మాత్రమే నగదు చెల్లిస్తారు. ఎవరి మలం అయినా కంపెనీ ఎంపిక చేస్తే వాళ్లు కోటీశ్వరులు అయిపోవడం కచ్చితంగా జరుగుతుంది.
మలం పనికిరాదు అని అందరూ అనుకుంటారు. మలంకు ఇంత విలువ ఉందా అని ఇప్పుడు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రత్యేక మైన బ్యాక్టీరియా ఉండే మలం కోంస హ్యూమన్ మైక్రోబ్స్ అనే సంస్థ వందలు, వేల కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చెయ్యడానికి సిద్దం అయ్యింది. మలంతో ప్రయోగాలు చేసి అనుకున్నది సాధించాలని ఆ కంపెనీ కోరుకుంటున్న బ్యాక్టీరియా ఉన్న మలం కోసం ప్రపంచం మొత్తం వెతుకుతోంది
పేగుల్లో ఉండే ఒకే రకమైన సూక్ష్మజీవులు ఉండే వారి నుంచి మలాన్ని సేకరిస్తున్న ఆ కంపెనీ ఆ మలంతో ప్రయోగాలు చేస్తోంది. సాదారణంగా పేగుల్లో వేలాది రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి, ఒకే రకమైన బ్యాక్టీరియాలో వివిధ స్ట్రైయిన్స్ ఉంటాయి. ఇలాంటివి పలు వ్యాధులకు రావడానికి కారణం అవుతాయి. గట్ బ్యాక్టీరియాలను ఎలా ప్రభావితం చేస్తాయి అనే అంశంపై హ్యూమన్ మైక్రోబ్స్ అనే సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తున్నారు.
ఇలాంటి ప్రయోగాలు చెయ్యడానికే హ్యూమన్ మైక్రోబ్స్ అనే సంస్థ మానవులు మలాన్ని కోట్లాది రూపాయలు చెల్లించి కొనుగోలు చేసి ప్రయోగాలు చేస్తోంది. ఒకసారి మలాన్ని దానం చేసే వారికి 500 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 41,000, ఏడాది పొడవునా ప్రతిరోజూ మల విసర్జన చేస్తే 180.000 డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 1.40 కోట్లు ఇవ్వడానికి హ్యూమన్ మైక్రోబ్స్ అనే సంస్థ సిద్దం అయ్యింది.
ఒక వేళ ఆ సంస్థకు కావలసిన మలం చిక్కితే మాత్రం ఆ మలం దానం చేస్తున్న వ్యక్తులే ఎంత డబ్బు కావాలో డిమాండ్ చేసుకోవచ్చు అని ఆ కంపెనీ వారి అధికారిక వెబ్ సైట్ లో సమాచారం ఇచ్చింది. మొత్తం మీద ఆ కంపెనీకి కావలసిన మలం దానం చేసే వాళ్లు మాత్రం కోటీశ్వరులు అయిపోతారని స్పష్టంగా తెలుస్తోంది. ఎవరికీ పనికిరాని మలం ఆ కంపెనీ కొనుగోలు చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మలం దానం చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆ కంపెనీ హామీ ఇచ్చింది.



Click it and Unblock the Notifications