Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Side Effects of Covidshield : కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంటే రక్తం గడ్డుకడుతోంది..?
కరోనా వ్యాక్సిన్తో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని ఆ వ్యాక్సిన్ను తయారు చేసే ఆస్ట్రాజెన్కా సంస్థనే నేరుగా ఒప్పుకుంది. ప్రస్తుతం ఆస్ట్రాజెన్కా బ్రిటెన్తో వ్యాక్సిన్ నాణ్యతకు సంబంధించి కోర్టులో కేసును ఎదుర్కొంటుంది. కోర్టులో తమ వ్యాక్సిన్ వల్ల కొన్ని దుష్ఫ్రభావాలు ఉన్నట్లు అంగీకరించింది. త్రాంబాసిస్, త్రాంబోసైటోపీనియా సిండ్రోమ్ లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందని కోవిడ్ షీల్డ్ తయారు చేసిన ఫార్మీ సంస్థ స్పష్టం చేసింది.
బ్రిటెన్లో తయారైనా కోవిడ్షీల్డ్ వ్యాక్సిన్ను భారత్లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన విషయం తెలిసిందే.
కోవిడ్ షీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్
టీటీఎస్ వ్యాధి
కోవిడ్ షీల్డ్ వల్ల కలిగే వ్యాధి త్రాంబోసిస్ త్రాంబోసైటొపీనియా సిండ్రోమ్ అంటే ఏంటి ?
ఈ టీటీఎస్ వ్యాధి, వ్యాక్సిన్ తీసుకున్న 2 నుంచి 42 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకితే రక్తం గడ్డకట్టడం, తెల్లరక్తకణాలు పడిపోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో వస్తుంది. అయితే చాలా అరుదుగా మాత్రమే ఈ వ్యాధి బారిన పడే అవకాశముందని ఆస్ట్రాజెన్కా పేర్కొంటుంది.

బ్రిటెన్లో మొదటి కేసు
మొదటి టీటీఎస్ కేసు 2021లో బ్రిటెన్లో నమోదైంది. జేమి స్కాట్ అనే వ్యక్తి ఏప్రిల్ 2021లో కోవిడ్షీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత అతని మెదడులో రక్తం గడ్డకట్టిందని త్వరలోనే మరణిస్తాడని వైద్యులు చెప్పారు. దీంతో సదరు వ్యక్తి బ్రిటెన్ కోర్టులో వ్యాక్సిన్కు సంబంధించిన వారిపై లాసూట్ వేసి అప్పటి నుంచి పోరాడుతున్నాడు.
2021 నుంచి కోవిడ్షీల్డ్ కేసు
గత మూడు సంవత్సరాలుగా కోర్టులో ఈ కేసు నడుస్తోంది. అయితే తమ వ్యాక్సిన్ కేవలం చాలా అరుదుగా కొన్ని కేసుల్లో మాత్రమే రక్తగడ్డకట్టే పరిస్థితి రావచ్చని అదే టీటీఎస్ వ్యాధి అని స్పష్టం చేసింది. కానీ టీటీఎస్ వ్యాధి రావడానికి కోవిడ్షీల్డ్ వ్యాక్సినే ప్రధాన కారణం కాదని అంటోంది.
కోవిడ్ షీల్డ్ సురక్షితం కాదు
కరోనా తరువాత వ్యాక్సిన తీసుకున్నా సరే చాలా మంది ఇతర అనారోగ్య సమస్యల వల్ల చనిపోయారు. ఎక్కువగా గుండెపోటుతో మరణించారు. కొందరు రక్తం గడ్డకట్టడం వల్ల కూడా చనిపోయినట్లు అక్కడక్కడా వార్తలు బయటపడ్డాయ్. అయితే ఆస్ట్రాజెన్కా తాజా ప్రకటనతో కోవిడ్ షీల్డ్ అంత సురక్షితం కాదని స్పష్టమవుతోంది.



Click it and Unblock the Notifications