Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
పిల్లల ఘన ఆహారం ఎప్పటినుండి?

అయితే వీరికి అదనపు ఆహారం కూడా అవసరమవుతుంది. ఈ అదనపు ఆహారంగా వారికి ఏమివ్వాలి? అనేది చాలామంది తల్లులకు సందేహంగా వుంటుంది. పిల్లలకు ఆరు నెలల వయసు పూర్తికాకముందు తల్లి పాలు తప్ప వేరే అదనపు ఆహారాన్ని అందించరాదు. అయితే, ఆరు నెలల వయసుపై బడి అదనపు ఆహారం అందించకపోతే ఎదిగే పిల్లలకు సమస్యలు వస్తాయి.
సాధారణంగా మన ప్రాంతాలలో ఆరవనెల రాగానే అన్న ప్రాసన చేయాలనే నియమం వాడుకలో వుంది. ఇది మంచి పద్ధతే. బిడ్డకు ఆరవనెలనుండి ఘన ఆహారం ఇవ్వడం మొదలు పెట్టాలి. ఈ ఆహారం తయారీ బియ్యాన్ని బాగా వేయించి, ఉడికించి మెత్తటి గుజ్జులా చేసి కొద్ది కొద్దిగా నోటికి రాయటంతో మొదలవ్వాలి. పిల్లల నోరు చాలా సున్నితం కనుక గుజ్జులా చేసిన అన్నంలో కొద్దిపాటి నెయ్యు లేదా వెన్న వంటివి చేరిస్తే అది త్వరగా వారి ఆహార వ్యవస్ధకు జీర్ణం అయ్యేలా చేస్తుంది. అయినప్పటికి బేబీ పూర్తిగా ఘన ఆహారానికి అలవాటు పడేటంత వరకు తల్లిపాలు కూడా తాగిస్తూనే వుండాలి.



Click it and Unblock the Notifications