Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
Biscuit Sweet: బిస్కెట్లతో అదిరిపోయే పాయసం.. ఒక్కసారి తింటే జన్మలో వదులుకోరు!
స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరూ లొట్టలేసుకుని మరీ తింటూ ఉంటారు. ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా ఎక్కువగా స్వీట్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అయితే కేవలం బిస్కెట్లతో స్వీట్స్ చేసుకోవచ్చు. అది కూడా చాలా సులభమైన పద్దతిలో. అది కూడా పాయసం పద్దతిలో ఈ బిస్కెట్లతో ఈ స్వీట్ చేసుకోవచ్చు. అయితే ఈ స్వీట్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిస్కెట్స్తో స్వీట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు
- అర కప్పు చెక్కెర
- పావు కప్పు నీరు
- పది బిస్కెట్లు
- నాలుగు యాలకులు
- రెండు గుడ్లు
- ఒక టేబుల్ స్పూన్ నెయ్యి
- ఒక కప్పు ఉడికించిన పాలు
బిస్కెట్స్తో స్వీట్స్ తయారు చేసుకునే విధానం
ముందుగా ఒక పాత్ర తీసుకోవాలి. అందులో ఒక కప్పు పంచదార, పావు కప్పు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. తేనె రంగులోకి వచ్చేంత వరకు ఆ పంచదానను మరిగించుకోవాలి. ఆ తరువాత ఆ పంచదారను ఒక కేక్ ట్రేలో పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత మిక్సీ జార్లో పిస్ట్, పంచదార, యాలకులు వేసుకొని బాగా పొడిగా చేసుకోవాలి.
ఆ తరువాత ఒక గిన్నె తీసుకోవాలి. అందులో రెండు గుడ్లు పగలగొట్టుకోవాలి. ఆ తరువాత పది బిస్కెట్లను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత అందులో ఒక స్పూన్ నెయ్యి, ఉడికించిన పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత కేక్ ట్రేలో ముందుగానే పోసి పెట్టుకున్న పాకంపైన వేసుకోవాలి.
ఆ తరువాత ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి, ఒవేన్ పెట్టి స్టాండ్ పెట్టి దానిపైన కేక్ ట్రే ఉంచుకోవాలి. ఆ తరువాత మూత పెట్టి సన్నటి మంటపైన 30 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తరువాత బయటికి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఆ తరువాత కత్తితో గీరి ముక్కలు ముక్కలుగా చేసుకొని ఒక ప్లేట్లో బిస్కెట్ పాయసం రెడీ అయినట్లే. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications