Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
పబ్ కు పోదాం అని చెప్పింది. డేటింగ్ యాప్ కిలాడీ ఏం చేసిందంటే ? బట్టలు మిగిలాయి
అమ్మాయిల మోజులో పడుతున్న అబ్బాయిలు వెనుకా ముందు ఆలోచించకుండా డేటింగ్ యాప్స్ ఇన్ట్సాల్ చేస్తున్నారు. డేటింగ యాప్ ద్వారా అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుంటున్న అబ్బాయిలు వారితో ఎంజాయ్ చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు డేటింగ్ యాప్ లో కొత్తరకం స్కామ్ బయటకు రావడం హాట్ టాపిక్ అయ్యింది.
హైదరాబాద్ లో వెలుగు చూసిన డేటింగ్ స్కామ్ గురించి పోలీసులకు సమాచారం అందిందని తెలిసింది. అమ్మాయిలతో కలిసి హైదరాబాద్ లోని కొంత మంది పబ్ ఓనర్స్ ఈ కొత్త దందాకు తెరలేపారని తెలిసింది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఓ అబ్బాయికి ఇటీవల రితికా అనే పేరుతో ఓ అమ్మాయి డేటింగ్ యాప్ లో పరిచయం అయ్యింది.

మామూలుగా పరిచయం అయిన కొన్ని రోజుల తరువాత అమ్మాయి కాని, అబ్బాయి కాని నేరుగా కలుద్దాం అని చెబుతుంటారు. అయితే డేటింగ్ యాప్ లో పరిచయం అయిన అబ్బాయికి మరుసటి రోజే మనం కలుద్దామని రితికా చెప్పింది హైటెక్ సిటీలోని మెట్రో స్టేషన్ దగ్గర మనం కలుద్దామని రితిక డేటింగ్ యాప్ లో పరిచయం అయిన అబ్బాయికి చెప్పింది. జాక్ పాట్ తగిలింది అనున్న ఆ అబ్బాయి వెనుకా ముందు ఆలోచించకుండా రేపు మనం కలుద్దాం అని రితికకు చెప్పాడు.
మరుసటి రోజు హైటెక్ సిటీలోని మెట్రో స్టేషన్ దగ్గర ఇద్దరూ కలుసుకున్నారు. కొంత సేపు అక్కడే మాట్లాడుకున్న రితిక, ఆ అబ్బాయి ఒకరి మీద ఒకరు జోకులు వేసుకున్నారని తెలిసింది. తరువాత సమీపంలో ఉన్న గ్యాలేరియా మాల్ లోని పబ్ కు తనను తీసుకు వెళ్లాలని, అక్కడే ఇద్దరూ హ్యాపీగా గడుపుదామని రితిక ఆ అబ్బాయికి తియ్యటి మాటలు చెప్పిందని తెలిసింది.
అమ్మాయి క్లోజ్ గా ఒంటిమీద శరీరం మీద చేతులు వేసి పబ్ కు వెలుదామని చెప్పండంతో మెలికలు తిరిగిపోయిన ఆ యువకుడు రితిక చెప్పినట్లు గ్యాలేరియా మాల్ లోని మోష్ క్లబ్ కు వెళ్లారు. తరువాత ఖరీదైన లిక్కర్ ఆర్డర్ చేసిన రితిక ఏకంగా రూ. 40,505 బిల్లు చేసింది. మద్యం మత్తులో ఆ యువకుడు రితిక చెప్పినట్లు విన్నాడు. కిక్కు దిగిపోవడంతో చివరికి తాను మోసపోయానని ఆ యువకుడు తెలుసుకున్నాడు.
చివరికి ఆ పబ్ గురించి గూగుల్ రివ్వూలో వెతికిన యువకుడు తనలాగే చాలా మంది మోసపోయారని తెలుసుకుని లబోదిబో అంటున్నాడు. తనలాగే చాలా మంది అబ్బాయిలు ఇప్పటికే రూ. 20 వేల నుండి రూ. 40 వేల వరకు బిల్లలు చెల్లించారని, పబ్ యాజమాన్యం, అమ్మాయిలు కలిసి ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని ఆ యువకుడు వాపోతున్నాడు. మొత్తం మీద రితిక పేరుతో ఆ యువకుడిని బురిడి కొట్టించిన ఆ యువతి ఇంకా ఎంత మందిని మోసం చేసిందో అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.



Click it and Unblock the Notifications