Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఆస్తి ఉన్న భర్తను వదిలేసి బిచ్చగాడితో లేచిపోయిన భార్య.. ఎందుకంటే?
140 కోట్ల మంది ఉన్న మన భారత దేశంలో ప్రతి రోజూ ఎదో ఒక మూల ఎదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. ఎదో ఒక ప్రదేశంలో ఎన్నడూ కనీవినీ ఎరగని రీతిలో ఎదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. వాటి గురించి తెలిసినప్పుడు యావత్ దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఈ ఘటన వినడానికి విడ్డూరంగా ఉన్నా.. కొందరికి గుణపాఠం కూడా అవ్వబోతుంది. అసలు ఉత్తప్రదేశ్లో ఏం జరిగింది? ఎవరికి ఇది గుణపాఠంగా మారబోతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
అసలు ఏం జరిగిందంటే..
ఉత్తర ప్రదేశ్లోని హర్దోయి జిల్లాలో ఓ రాజేశ్వరి అనే ఓ మహిళ తన భర్త, ఆరుగురు పిల్లలను వదిలేసి నన్హే పండిట్ అనే బిచ్చగాడితో లేచిపోయింది. ఈ మేరకు రాజేశ్వరి భర్త రాజ్ కుమార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నన్హే పండిట్ తమ విధితో పాటు చుట్టూ పక్కల ప్రతిరోజూ భిక్షం అడుక్కుంటూ ఉండేవాడని, పెట్టింది తిని వెళ్లిపోయేవాడని రాజ్ కుమార్ తెలిపారు. కానీ కొన్ని రోజులుగా అతను తన భార్యతో అనువుగా మాట్లాడడం, తనకు అనుమానం వస్తుందని వారు ఫోన్లో కూడా మాట్లాడుకునేవారని తెలిపారు.

జనవరి 3వ తేదీన కూరగాయలు, బట్టలు తీసుకొస్తానని చెప్పి తన భార్య ఇంట్లో నుంచి వెళ్లిందని, అప్పటి నుంచి ఇంటికి రాలేదని పోలీసులకు తెలిపాడు. నన్హే పండిట్తోనే వెళ్ళిపోయి ఉండొచ్చని, తన భార్య పోయినప్పటి నుంచి ఆ బిచ్చగాడు కూడా కనిపించడం లేదని తెలిపాడు. గేదె అమ్మడంతో పాటు, నగలు అమ్మి వచ్చిన డబ్బులు తీసుకొని ఇద్దరూ పారిపోయారని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో ఈ ఘటన స్థానికంగానే కాదు, దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
భర్తలు ఇది తెలుసుకోండి..
ప్రత్యేకంగా ఈ ఘటన అని మాత్రమే కాదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. చాలా మంది మహిళలు తమ భర్తలను వదిలేసి వేరే వాళ్ళతో వెళ్లిపోవడం, భర్తలను చంపేయడం వంటివి జరుగుతున్నాయి. వీటికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే.. భర్తలు భార్యలను పట్టించుకోకపోవడం. భార్యలను పట్టించుకోకపోవడం వల్ల వారి ద్రుష్టి వేరే వ్యక్తులపై పడుతుంది. వారి మోహ కోరికలు తీర్చకపోవడం కూడా ఇందుకు ఓ కారణం అవుతుంది. అందుకే భర్తలు తమ భార్యలను పట్టించుకోవాలి. వారికి కావాల్సింది సమకూర్చాలి.
వారి సమస్యను విని, వారితో ప్రేమగా మెలగాలి. భార్యల లైంగిక కోరికలను తీర్చడంతో పాటు, వేరే వ్యక్తుల వైపు వారి ద్రుష్టి మరలకుండా వారిని కనిపెడుతూ ఉండాలి. ఇప్పటికైనా మీలో ఎవరైనా ఈ టిప్స్ పాటించకపోతే కచ్చితంగా పాటించండి. లేకపోతే కష్టమైపోతుంది గురూ!



Click it and Unblock the Notifications