Latest Updates
-
12 ఏళ్ల తర్వాత కర్కాటకంలో గురు ఉచ్ఛ స్థితి: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే! -
ధనస్సు, మీన రాశుల వారికి గురు గ్రహ అనుగ్రహం.. ఎవరికి ధన లాభం? - గురువారం, 04 జూన్ 2026 -
బరువు త్వరగా తగ్గాలంటే ఎక్సర్ సైజ్ ఏ టైమ్ లో చేయాలి? -
భర్త/భార్య పక్కనే ఉన్నా 'నాకు అర్థమయ్యే వాళ్లెవరూ లేరు' అనిపిస్తోందా? కారణం ఇదే -
నెలాఖరులో డబ్బు తక్కువైనప్పుడు భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడతారో తెలుసా? -
సమ్మర్లో చల్లచల్లగా మిల్క్షేక్, మాక్టెయిల్.. ఈ ఫ్రూట్స్తో స్పెషల్ డ్రింక్స్ -
కొవిడ్ తెచ్చిన కష్టాలు.. యువతలో పెరుగుతున్న తుంటి మార్పిడి సర్జరీలు.! -
కళ్లలో నీళ్లు తిరుగుతున్నా ఆపకుండా తినేంత టేస్టీ..మహారాష్ట్ర స్పెషల్ తేచ్చా చికెన్..ఈజీగా ఎలా చేయాలంటే.. -
బీట్రూట్, అటుకులతో హాట్ అండ్ స్వీట్ హెల్తీ స్నాక్స్ -
మధురై స్పెషల్ బంగాళాదుంప ఫ్రై..జన్మలో మర్చిపోలేని టేస్ట్..ఇంట్లోనే ఎలా చేయాలంటే..
ఉప్పుతో ఇలా చేస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయి..కోరుకున్నది దక్కుతుంది
కొత్త ఏడాది 2025లోకి అడుగుపెట్టాం. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం 2025 సంవత్సరంలో శక్తి కారకమైన అంగారకుడి ప్రభావం గరిష్టంగా ఉంటుంది. దీనివల్ల ప్రజల్లో ప్రత్యేక ఉత్సాహం,విశ్వాసం కనిపించనుంది. వృత్తి,వ్యాపారాలు కూడా కొత్త కోణాన్ని పొందుతాయి. శని గ్రహం రాశిలో మార్పు కారణంగా కొన్ని రాశుల వ్యక్తులు శని గ్రహం యొక్క అవరోధాల నుండి విముక్తి పొందుతారు. అదే సమయంలో బృహస్పతి అనుగ్రహంతో కొన్ని రాశుల వ్యక్తులు జీవితంలో ఆశించిన విజయాన్ని పొందుతారు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజున అంటే జనవరి1,2025న కొన్ని ప్రత్యేక చర్యలు అనుసరించడం ద్వారా ఆర్థిక సంక్షోభాలు లేదా మనీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. అదే సమయంలో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు కూడా మీ జీవితంలో పురోగతిని సాధించాలనుకుంటే కొత్త సంవత్సరం మొదటి రోజున ఖచ్చితంగా ఉప్పు సంబంధిత నివారణలు చేయండి. ఈ పరిహారాలు చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. సంతోషం,అదృష్టం కూడా పెరుగుతుంది. అయితే ఉప్పుతో చేయాల్సిన రెమెడీస్ ఏంటో ఇక్కడ చూడండి

ఉప్పుతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయ్
-వాస్తు దోషాలు తొలగిపోవాలంటే కొత్త సంవత్సరం తొలిరోజు ఉదయం నిద్ర లేవగానే నీళ్లలో ఉప్పు కలిపి ఇంటి ప్రధాన ద్వారంపై చల్లాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి.
-మీరు ఆర్థిక సంక్షోభాన్ని వదిలించుకోవాలనుకుంటే కొత్త సంవత్సరం మొదటి రోజున నీటితో నిండిన గిన్నెలో చిటికెడు ఉప్పు వేసి దానిని స్టోర్ మూలలో ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఇంట్లో ఉప్పు కలిపిన నీటిని చిలకరించాలి.
-నూతన సంవత్సరం మొదటి రోజున రపాటున కూడా ఎవరికీ ఉప్పు ఇవ్వకండి లేదా ఎవరి దగ్గరా ఉప్పు తీసుకోకండి. ఉప్పుతో వ్యవహరించడం వల్ల శుక్రుడు కూడా బలహీనపడతాడు. ఉప్పుతో వ్యవహరించడం సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని అసంతృప్తికి గురి చేస్తుంది.
Note: ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనిని పాటించడం వ్యక్తుల సొంత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. బోల్డ్ స్కై తెలుగు దీనికి బాధ్యత వహించదు.



Click it and Unblock the Notifications