Latest Updates
-
మాతృ దినోత్సవం రోజున భార్య, అమ్మ మధ్య నలిగిపోతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గొడవలు ఉండవు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా?
Sri Rama Navami Talambralu: కన్నుల పండుగగా భద్రాచలం సీతారాముల కళ్యాణం, కోటి ముత్యాల తలంబ్రాలు సిద్దం..
Sri Rama Navami Talambralu: భద్రాచలం, ఒంటిమిట్ట సితారాముల కళ్యాణోత్సవాలకు సర్వం సిద్దం చేస్తున్నారు. గోటితో ఒలిచిన కోటి ముత్యాలు సితారాముల కళ్యాణోత్సవాలకు సిద్దంగా ఉన్నాయి. ఓ యజ్ఞలా, ఎంతో భక్తిశ్రద్దలతో ఎంతో పవిత్రంగా పండించిన ముత్యాలను గోటితో ఒలిచి వాటిని శుభ్రం చేసిన ముత్యాలను సీతారాముల కళ్యాణోత్సవాలకు ఉపయోగిస్తారు.
భద్రాచలం, ఒంటిమిట్టలోని రాముడి ఆలయాల్లో కోటి తలంబ్రాలతో సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహించడానికి సర్వం సిద్దం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని తుర్పు గోదావరి జిల్లాలోని గోకవరం మండలంలోి అచ్యుతాపురంలోని గ్రామంలోని వ్యవయాయ భూమిలో ఎలాంటి రసాయన ఎరువులు వినియోగించకుండా ముత్యాల పంట పండిస్తారు.

మొదట విత్తనాలను తెలంగాణలోని భద్రాచలం, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్టలోని ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. తరువాత ప్రత్యేక కళశాలలో వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి శ్రీరామరామస్మరణంతో వాటిని పంట పండిస్తారు. ఎంతో పవిత్రంగా పండించిన పంటను భక్తి శ్రద్దలతో పంటను కోసి, వాటిని విడిపించి వాటిని తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 3 వేల మంది భక్తులకు పంపిస్తారు.
శ్రీరామనామస్మరణంతోనే ఆ ముత్యాలను గోటితో ఒలిపిస్తారు. ఇలా గోటితో ఒలిపించిన కోటి ముత్యాలను తెలంగాణలోని భద్రాచలంకు. మరో కోటి ముత్యాలను ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట ఆలయానికి అందిస్తారు. ప్రత్యేక కళశాలలో ముత్యాలను భద్రాచలం, ఒంటిమిట్ట ఆలయాలకు తరలిస్తారు. శ్రీరామనవమి సందర్బంగా సీతారాముల కళ్యాణోత్సవం చాలా ఘనంగా, వైభంగా నిర్వహిస్తారు.
సీతారాముల కళ్యాణోత్సవానికి ఉపయోగించిన కోటి ముత్యాల తలంభ్రాలను ముట్టుకుంటేనే ఎంతో పుణ్యం అని భక్తులు అనుకుంటారు. గత 12 ఏళ్ల నుంచి ఇదే తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎంతో పవిత్రంగా పండిచిన ముత్యాలను గొటితొ ఒలిపించి వాటిని భద్రాచలం, ఒంటిమిట్ట ఆలయాలకు పంపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది శ్రీసీతారాముల కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించడానికి తెలుగు రాష్ట్రాల్లోని భద్రాచలం. ఒంటిమిట్ట ఆలయాలు సర్వం సిద్దం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications