Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
శరీరంపై మచ్చలు మాయం చేసే ఆయిల్ థెరపీ...

వయస్సును బట్టి వయస్సు మళ్ళినవారి శరీరంపై ఏర్పడి మచ్చలు శాశ్వతంగా అలాగే ఉండిపోయే ప్రమాదం ఉంది. అయితే టీనేజ్ అమ్మాయిల్లో మచ్చలు ఏర్పడినా కూడా చాలా సార్లు వెంటనే పోతాయి. కాబట్టి ఏ వయసస్సు వారికైన వంటి మీద సహజంగా ఏర్పడే నల్ల మచ్చల్నీ ఎలా పోగుట్టుకోవాలో తెలుసుకుందాం...
స్నానానికి ముందు కొబ్బరి నూనెను శరీరమంతా పూతలా పూసి చేత్తో సున్నితంగా మర్దన చేసి తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ విధంగా కొన్ని నెలల పాటు చేస్తే మచ్చలు పోయి చర్మం మరింత మెరుస్తుంటుంది.
సూర్య రశ్మి కారణంగా మచ్చలు ఏర్పడి నట్లైతే వెంటనే అరచేతిలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకొని మచ్చలు ఉన్న ప్రాంతంలో తేలికగా మసాజ్ చేయాలి. గట్టిగా రుద్దకూడదు. నూనె వలన చర్మం ఎర్రగా మారే అవకాశం ఉంది. కాబట్టి సున్నితంగా రుద్ది అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం తరచుగా ఈ పద్దతి ప్రకారం చేసినట్లైతే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కొబ్బరినూనెను వంటికి రాసే ముందు మచ్చలున్న భాగాన్ని శుభ్రంగా సబ్బు లేదా ఏదైనా బాడీలోసన్ పెట్టి శుభ్రపరుచుకోవాలి. అనంతరం తడిలేకుండా చూసుకొని తర్వాత కొబ్బరినూనెను ఉపయోగించినట్లైతే శరీరంపై ఏర్పడ్డ మచ్చలను మాయం చేయవచ్చు...



Click it and Unblock the Notifications











