Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
శరీరంపై మచ్చలు మాయం చేసే ఆయిల్ థెరపీ...

వయస్సును బట్టి వయస్సు మళ్ళినవారి శరీరంపై ఏర్పడి మచ్చలు శాశ్వతంగా అలాగే ఉండిపోయే ప్రమాదం ఉంది. అయితే టీనేజ్ అమ్మాయిల్లో మచ్చలు ఏర్పడినా కూడా చాలా సార్లు వెంటనే పోతాయి. కాబట్టి ఏ వయసస్సు వారికైన వంటి మీద సహజంగా ఏర్పడే నల్ల మచ్చల్నీ ఎలా పోగుట్టుకోవాలో తెలుసుకుందాం...
స్నానానికి ముందు కొబ్బరి నూనెను శరీరమంతా పూతలా పూసి చేత్తో సున్నితంగా మర్దన చేసి తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ విధంగా కొన్ని నెలల పాటు చేస్తే మచ్చలు పోయి చర్మం మరింత మెరుస్తుంటుంది.
సూర్య రశ్మి కారణంగా మచ్చలు ఏర్పడి నట్లైతే వెంటనే అరచేతిలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకొని మచ్చలు ఉన్న ప్రాంతంలో తేలికగా మసాజ్ చేయాలి. గట్టిగా రుద్దకూడదు. నూనె వలన చర్మం ఎర్రగా మారే అవకాశం ఉంది. కాబట్టి సున్నితంగా రుద్ది అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం తరచుగా ఈ పద్దతి ప్రకారం చేసినట్లైతే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కొబ్బరినూనెను వంటికి రాసే ముందు మచ్చలున్న భాగాన్ని శుభ్రంగా సబ్బు లేదా ఏదైనా బాడీలోసన్ పెట్టి శుభ్రపరుచుకోవాలి. అనంతరం తడిలేకుండా చూసుకొని తర్వాత కొబ్బరినూనెను ఉపయోగించినట్లైతే శరీరంపై ఏర్పడ్డ మచ్చలను మాయం చేయవచ్చు...



Click it and Unblock the Notifications