Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
చర్మాన్ని సున్నితంగా ఉంచే వెనిగర్ - ఉప్పు
వర్షాకాలంలో పాదాలను సురక్షితంగా ఉంచేందుకు మరో ముఖ్యమైన మార్గం.. పాదాలు మునిగే వరకూ ఒక గిన్నెలో గోరు వెచ్చని నీటిని తీసుకొని అందులో కొద్దిసేపు పాదాలను ముంచాలి. దాంతో పాదాలకు రిలీఫ్ ఇవ్వడమే కాకుండా బాక్టీరియాను చంపడానికి ఒక అద్భుతమైన మార్గం.

రాత్రిపూట బ్యాక్టీరియాను నాశనంచేసే వెనిగర్ కలిసిన నీటిలో పాదాలు ముంచి శుభ్రం చేసుకోవాలి. ఒక భాగం వెనిగర్, రెండు భాగాలు నీరు కలపాలి. అలాగే బ్లాక్ టీతో 30 నిమిషాలపాటు పాదాలు తడిసేలా ఉంచినా మంచి ఫలితం కనబడుతుంది.
ఒక బకెట్ నీటిలో గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో ఒక చెంచా ఉప్పు వేసి నానబెట్టాలి. అందులో మీ పాదాలను పదిహేను నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత ప్యూమిస్ స్టోన్ తీసుకొని కాళ్ళను, కాళ్ళ మీద ఏర్పడ్డ పగుళ్ళ మీద రుద్దాలి. సాల్ట్ వాటర్ చర్మాన్ని సున్నితంగా చేస్తుంది. బ్యాక్టీరియాను సంహరిస్తుంది. ప్యూమిస్ స్టోన్ తో రుద్దరడం వల్ల మత చర్మాన్ని తొలగిస్తుంది. చర్మాన్ని సున్నితంగా ఉంచుతుంది. తర్వాత పాదాను పొడి ఆరనిచ్చి ఏదేని మాయిశ్చరైజర్ ను అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. తర్వాత కాటన్ సాక్స్ లను తొడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు తాజాగా.. కాంతివంతంగా కనబడుతాయి....



Click it and Unblock the Notifications











