చర్మాన్ని సున్నితంగా ఉంచే వెనిగర్ - ఉప్పు

<ul id="pagination-digg"><li class="previous"><a href="/beauty/body-care/2012/cut-your-toenails-regularly-004579.html">« Previous</a></li></ul>

వర్షాకాలంలో పాదాలను సురక్షితంగా ఉంచేందుకు మరో ముఖ్యమైన మార్గం.. పాదాలు మునిగే వరకూ ఒక గిన్నెలో గోరు వెచ్చని నీటిని తీసుకొని అందులో కొద్దిసేపు పాదాలను ముంచాలి. దాంతో పాదాలకు రిలీఫ్ ఇవ్వడమే కాకుండా బాక్టీరియాను చంపడానికి ఒక అద్భుతమైన మార్గం.

Foot Soaks

రాత్రిపూట బ్యాక్టీరియాను నాశనంచేసే వెనిగర్ కలిసిన నీటిలో పాదాలు ముంచి శుభ్రం చేసుకోవాలి. ఒక భాగం వెనిగర్, రెండు భాగాలు నీరు కలపాలి. అలాగే బ్లాక్ టీతో 30 నిమిషాలపాటు పాదాలు తడిసేలా ఉంచినా మంచి ఫలితం కనబడుతుంది.

ఒక బకెట్ నీటిలో గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో ఒక చెంచా ఉప్పు వేసి నానబెట్టాలి. అందులో మీ పాదాలను పదిహేను నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత ప్యూమిస్ స్టోన్ తీసుకొని కాళ్ళను, కాళ్ళ మీద ఏర్పడ్డ పగుళ్ళ మీద రుద్దాలి. సాల్ట్ వాటర్ చర్మాన్ని సున్నితంగా చేస్తుంది. బ్యాక్టీరియాను సంహరిస్తుంది. ప్యూమిస్ స్టోన్ తో రుద్దరడం వల్ల మత చర్మాన్ని తొలగిస్తుంది. చర్మాన్ని సున్నితంగా ఉంచుతుంది. తర్వాత పాదాను పొడి ఆరనిచ్చి ఏదేని మాయిశ్చరైజర్ ను అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. తర్వాత కాటన్ సాక్స్ లను తొడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు తాజాగా.. కాంతివంతంగా కనబడుతాయి....

<ul id="pagination-digg"><li class="previous"><a href="/beauty/body-care/2012/cut-your-toenails-regularly-004579.html">« Previous</a></li></ul>

Desktop Bottom Promotion