Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
చర్మాన్ని సున్నితంగా ఉంచే వెనిగర్ - ఉప్పు
వర్షాకాలంలో పాదాలను సురక్షితంగా ఉంచేందుకు మరో ముఖ్యమైన మార్గం.. పాదాలు మునిగే వరకూ ఒక గిన్నెలో గోరు వెచ్చని నీటిని తీసుకొని అందులో కొద్దిసేపు పాదాలను ముంచాలి. దాంతో పాదాలకు రిలీఫ్ ఇవ్వడమే కాకుండా బాక్టీరియాను చంపడానికి ఒక అద్భుతమైన మార్గం.

రాత్రిపూట బ్యాక్టీరియాను నాశనంచేసే వెనిగర్ కలిసిన నీటిలో పాదాలు ముంచి శుభ్రం చేసుకోవాలి. ఒక భాగం వెనిగర్, రెండు భాగాలు నీరు కలపాలి. అలాగే బ్లాక్ టీతో 30 నిమిషాలపాటు పాదాలు తడిసేలా ఉంచినా మంచి ఫలితం కనబడుతుంది.
ఒక బకెట్ నీటిలో గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో ఒక చెంచా ఉప్పు వేసి నానబెట్టాలి. అందులో మీ పాదాలను పదిహేను నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత ప్యూమిస్ స్టోన్ తీసుకొని కాళ్ళను, కాళ్ళ మీద ఏర్పడ్డ పగుళ్ళ మీద రుద్దాలి. సాల్ట్ వాటర్ చర్మాన్ని సున్నితంగా చేస్తుంది. బ్యాక్టీరియాను సంహరిస్తుంది. ప్యూమిస్ స్టోన్ తో రుద్దరడం వల్ల మత చర్మాన్ని తొలగిస్తుంది. చర్మాన్ని సున్నితంగా ఉంచుతుంది. తర్వాత పాదాను పొడి ఆరనిచ్చి ఏదేని మాయిశ్చరైజర్ ను అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. తర్వాత కాటన్ సాక్స్ లను తొడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు తాజాగా.. కాంతివంతంగా కనబడుతాయి....



Click it and Unblock the Notifications