Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
పాదాలపై కొంచెం శ్రద్ద పెట్టండి..

1. పచ్చిపాలు, శనగపిండి మీ పాదాలకు సరిపడా తీసుకోండి. ఈ రెండింటి మిశ్రమాన్ని పాదాలకు రోజూ పట్టించి, ఆరాక మామూలుగా కడిగేస్తే నల్లగా ఉన్న పాదాలు తెల్లబడతాయి.
2. ప్రతి రోజూ నిమ్మచెక్కతో పాదాలను రుద్దడం వల్ల పాదాలు తెల్లగా, కోమలంగా తయారవుతాయి.
3. పాదాలనూ, వేళ్ళ మద్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.
4. కొందరికి పాదాల మడమలు మోటుగా బిరుసైన చర్మంతో ఉంటాయి. ఇటువంటివారు నిమ్మరసం పంచదార కలిపిన మిశ్రమంలో మర్దనా చేసుకుంటే ఫలితం ఉంటుంది.
5. ఎత్తు మడమలు గల చెప్పులు వాడటం మంచిదికాదు.
6. మీ పాదాలకు మీ ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు. రెండుమగ్గుల గోరువెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ అయిల్ వేసి ఒక వెడల్పాటి బకెట్లో పోసి అందులో మీ పాదాల్ని వుంచండి. నీళ్లవెచ్చదనం తగ్గిపోయిన తర్వాత మీ పాదాలకి మంచి మాయిశ్చరైజర్ రాసుకోచ్చు.
7. ప్రతిరోజూ స్నానం చేసేటపుడు కనీసం మూడు నిమిషాలైనా పాదాలకోసం కేటాయించండి. పాదాలను ప్యూమిన్ రాయితో రుద్దితే మృతచర్మం చాలావరకు తొలగిపోతుంది. ప్యూమిన్ రాయి, నెయిల్ బ్రష్, మంచి స్క్రబ్ కొని తెచ్చుకోవాలి. బ్రష్తో గోళ్లలో ఉండే మట్టిని తొలగించవచ్చు. స్నానం పూర్తయ్యాక వేళ్ల మధ్య, అరికాలు పూర్తిగా తుడుచుకుని మంచి మాయిశ్చరైజర్ రాయాలి.



Click it and Unblock the Notifications