Latest Updates
-
ఎండల వేళ పెళ్లి వేడుకలు.. అతిథుల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. మీ ర్యాంక్ అంచనా వేసుకోవడం ఎలా? -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ క్రిస్పీ సొరకాయ దోశ ఉండాల్సిందే! -
ఎండల వేడికి తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో శరీరాన్ని చల్లబరచుకోండి! -
వైశాఖ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదేవతల ఆశీస్సులు! -
కమ్మని పెరుగు సేమియా..ఆహా ఏమి రుచి, తినరా మైమరచి.. -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. లక్ష్మీ కటాక్షం మీకేనా? - శుక్రవారం, 17 ఏప్రిల్ 2026 -
బ్రోకోలీ నిజంగా క్యాన్సర్ ను తగ్గిస్తుందా? డాక్టర్ చెప్పిన ఈ సీక్రెట్ తెలుసుకోండి! -
డీప్ఫేక్ ఫోటోలతో వేధిస్తున్నారా? 2 గంటల్లోనే డిలీట్ చేయించే మార్గమిదే!
పాదాలపై కొంచెం శ్రద్ద పెట్టండి..

1. పచ్చిపాలు, శనగపిండి మీ పాదాలకు సరిపడా తీసుకోండి. ఈ రెండింటి మిశ్రమాన్ని పాదాలకు రోజూ పట్టించి, ఆరాక మామూలుగా కడిగేస్తే నల్లగా ఉన్న పాదాలు తెల్లబడతాయి.
2. ప్రతి రోజూ నిమ్మచెక్కతో పాదాలను రుద్దడం వల్ల పాదాలు తెల్లగా, కోమలంగా తయారవుతాయి.
3. పాదాలనూ, వేళ్ళ మద్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.
4. కొందరికి పాదాల మడమలు మోటుగా బిరుసైన చర్మంతో ఉంటాయి. ఇటువంటివారు నిమ్మరసం పంచదార కలిపిన మిశ్రమంలో మర్దనా చేసుకుంటే ఫలితం ఉంటుంది.
5. ఎత్తు మడమలు గల చెప్పులు వాడటం మంచిదికాదు.
6. మీ పాదాలకు మీ ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు. రెండుమగ్గుల గోరువెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ అయిల్ వేసి ఒక వెడల్పాటి బకెట్లో పోసి అందులో మీ పాదాల్ని వుంచండి. నీళ్లవెచ్చదనం తగ్గిపోయిన తర్వాత మీ పాదాలకి మంచి మాయిశ్చరైజర్ రాసుకోచ్చు.
7. ప్రతిరోజూ స్నానం చేసేటపుడు కనీసం మూడు నిమిషాలైనా పాదాలకోసం కేటాయించండి. పాదాలను ప్యూమిన్ రాయితో రుద్దితే మృతచర్మం చాలావరకు తొలగిపోతుంది. ప్యూమిన్ రాయి, నెయిల్ బ్రష్, మంచి స్క్రబ్ కొని తెచ్చుకోవాలి. బ్రష్తో గోళ్లలో ఉండే మట్టిని తొలగించవచ్చు. స్నానం పూర్తయ్యాక వేళ్ల మధ్య, అరికాలు పూర్తిగా తుడుచుకుని మంచి మాయిశ్చరైజర్ రాయాలి.



Click it and Unblock the Notifications











