Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
చర్మం నునుపుదేలి కోమలంగా ఉండాలంటే..

2. కీరా చెక్కు తీసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో టేబుల్ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకి పట్టించి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో కడగాలి (ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకూ వాడుకోవచ్చు).
3. పావుకప్పు పెసరపప్పులో అయిదారు బాదం పప్పులు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదాయాన్నే నీటిని పంపి బాదం పప్పు పొట్టుతీసి రెండిటినీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా సమయం దొరికినప్పుడల్లా చేస్తే చర్మం నునుపుదేలికోమలంగా ఉంటుంది.
4. ఒక టీ స్పూన్ బాదమ్ ఆయిల్లో చిటికెడు పసుపు కలిపి ముఖానికి మాస్క్ వేసుకుని పది నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మం నునుపుదేలి అందంగా మెరుస్తూ ఉంటుంది.
5. వేపాకులపొడి, పసుపుపొడి, కరక్కాయపొడి, పుదీనా కొత్తిమీర పొడిలను తీసుకుని సీసాలో భద్రపరచుకోవాలి. ఈ పొడికి కొంచెం పెరుగు కలిపి. దీనిని ప్రతిరోజూ, చర్మానికి , ముఖానికి రాసుకుని స్నానం చేయడం వలన చర్మం నునుపుగా కాంతివంతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications