Latest Updates
-
భోజనం తర్వాత అస్సలు ఉండకూడని అలవాట్లు.. లేదంటే ఇట్టే బరువు పెరిగేస్తారు.! -
కుల దేవత పూజ ఎందుకు తప్పనిసరి? ఇంట్లో శాంతి, అభివృద్ధి కోసం పూర్వీకులు చెప్పిన నియమాలు ఇవే! -
‘నాకే కనక కొడుకు పుడితే’.. హద్దు మీరుతున్న హాస్యం.. స్టాండప్ కమెడియన్ ఓల్డ్ వీడియోపై రచ్చ.! -
డేటింగ్లో పార్ట్నర్ గురించి ఎలా తెలుసుకోవాలి.. ఇంతవరకూ ఎవరూ చెప్పని సీక్రెట్స్.! -
యువకులను ఆకర్షిస్తున్న ‘లుక్స్మాక్సింగ్’ ట్రెండ్.. గాడి తప్పితే బాడీ షెడ్డుకే.! -
వారానికోసారైనా మునగాకు రసం తింటే.. మందుల ముచ్చటే ఉండదు.! -
ఉదయాన్నే కాఫీ, టీ తాగితే కానీ బాత్రూమ్కి వెళ్లలేకపోతున్నారా.. ఇక మీ బాడీ రిస్క్లో పడినట్లే.! -
జూన్ 16, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఆర్థికంగా ఊహించని లాభాలు మీ సొంతం! -
సంతానలేమి సమస్యలకు పరిష్కారం.. భార్యాభర్తలు తప్పక చేయాల్సిన యోగాసనాలివే.! -
గురు పుష్య అమృత యోగం: ఈ రోజు బంగారం కొంటే మీ జాతకం మారుతుందా?
చర్మం నునుపుదేలి కోమలంగా ఉండాలంటే..

2. కీరా చెక్కు తీసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో టేబుల్ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకి పట్టించి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో కడగాలి (ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకూ వాడుకోవచ్చు).
3. పావుకప్పు పెసరపప్పులో అయిదారు బాదం పప్పులు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదాయాన్నే నీటిని పంపి బాదం పప్పు పొట్టుతీసి రెండిటినీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా సమయం దొరికినప్పుడల్లా చేస్తే చర్మం నునుపుదేలికోమలంగా ఉంటుంది.
4. ఒక టీ స్పూన్ బాదమ్ ఆయిల్లో చిటికెడు పసుపు కలిపి ముఖానికి మాస్క్ వేసుకుని పది నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మం నునుపుదేలి అందంగా మెరుస్తూ ఉంటుంది.
5. వేపాకులపొడి, పసుపుపొడి, కరక్కాయపొడి, పుదీనా కొత్తిమీర పొడిలను తీసుకుని సీసాలో భద్రపరచుకోవాలి. ఈ పొడికి కొంచెం పెరుగు కలిపి. దీనిని ప్రతిరోజూ, చర్మానికి , ముఖానికి రాసుకుని స్నానం చేయడం వలన చర్మం నునుపుగా కాంతివంతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications