Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
చర్మం నునుపుదేలి కోమలంగా ఉండాలంటే..

2. కీరా చెక్కు తీసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో టేబుల్ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకి పట్టించి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో కడగాలి (ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకూ వాడుకోవచ్చు).
3. పావుకప్పు పెసరపప్పులో అయిదారు బాదం పప్పులు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదాయాన్నే నీటిని పంపి బాదం పప్పు పొట్టుతీసి రెండిటినీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా సమయం దొరికినప్పుడల్లా చేస్తే చర్మం నునుపుదేలికోమలంగా ఉంటుంది.
4. ఒక టీ స్పూన్ బాదమ్ ఆయిల్లో చిటికెడు పసుపు కలిపి ముఖానికి మాస్క్ వేసుకుని పది నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మం నునుపుదేలి అందంగా మెరుస్తూ ఉంటుంది.
5. వేపాకులపొడి, పసుపుపొడి, కరక్కాయపొడి, పుదీనా కొత్తిమీర పొడిలను తీసుకుని సీసాలో భద్రపరచుకోవాలి. ఈ పొడికి కొంచెం పెరుగు కలిపి. దీనిని ప్రతిరోజూ, చర్మానికి , ముఖానికి రాసుకుని స్నానం చేయడం వలన చర్మం నునుపుగా కాంతివంతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications











