Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
పసుపును అలా వాడితే.. అక్కడ మచ్చలు తొలగిపోతాయట...!
మచ్చలు తొలగించే అద్భుతమైన పసుపు ప్యాక్
చాలా కొద్ది మందికి మాత్రమే ఫర్ఫెక్ట్ స్కిన్ ఉంటుంది. చాలా వరకు ఎక్కువ మంది ముఖంలో ఏదో మచ్చలు, స్పాట్స్, మొటిమలుంటాయి. ఈ మచ్చలు వివిధ రకాల కారణంగా ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా టీనేజ్ లో వచ్చే మొటిమల కారణంగా ముఖంలో స్పాట్స్ ఏర్పడతాయి. ఇవి మొదట్లోనే నివారించకపోతే.. గుంటలు పడే ప్రమాదం ఉంటుంది. ముఖంలో ఎలాంటి సమస్యనైనా నివారించి.. చర్మాన్ని ఫెయిర్ గా మార్చడంలో పసుపు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

పసుపు పిగ్మెంటేషన్, మచ్చలను తగ్గించడంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అందుకోసం ఇంట్లోనే చక్కటి ఫేస్ ప్యాక్ అప్లై చేయవచ్చు. ఒక టేబుల్స్పూన్ పసుపులో సరిపడా పాలు మిక్స్ చేసి పేస్ట్లా చేయాలి. ముఖం, మెడ భాగాలకు ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాసుకుంటే అందమైన, మచ్చలు లేని చర్మం మీ సొంతం అవుతుంది.

పొడిబారిన చర్మానికి ఒక టీస్పూన్ పసుపు, రెండు టీస్పూన్ల గంధం పొడి, సరిపడా నీళ్లు లేదా రోజ్ వాటర్ కలిపి పేస్ట్లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి బాగా ఆరనివ్వాలి. వారానికి రెండుసార్లు ఈ మాస్క్ వేసుకుంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

పుదీనా ఆకులను రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి గుజ్జులా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాలకు రాసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి. వారానికి రెండుమూడు సార్లు ఈ ప్యాక్ అప్లై చేస్తే మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది.



Click it and Unblock the Notifications