Latest Updates
-
కాల్షియం, ఐరన్ పుష్కలం..కేవలం 15 నిమిషాల్లో సూపర్ ఫుడ్ మునగాకుతో పకోడీలు.. -
విష్ణుమూర్తి సొంత కొడుకు రాక్షసుడిగా ఎలా మారాడు? కన్నతల్లే ఎందుకు చంపింది? -
రెస్టారెంట్ స్టైల్ ట్రిపుల్ షెజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్..ఇంట్లోనే ఈజీగా.. -
దమ్ ఆలూ ఇలా చేస్తే రెస్టారెంట్ కంటే రుచిగా ఉంటుంది.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు! -
పోలీస్ ఆఫీసర్ అని నమ్మించి 21 మంది మహిళల జీవితాలతో ఆట.. AIతో ఆ కేటుగాడు చేసిన మోసం ఇదే! -
ఖరీదైన డ్రై ఫ్రూట్స్ ఎందుకు? సమ్మర్ లో నానబెట్టిన పల్లీలు తింటే జరిగే అద్భుతం ఇదే! -
ఉల్లిపాయ, టమాటా ఉంటే చాలు.. జస్ట్ 10 నిమిషాల్లో చపాతీల్లోకి టేస్టీ కుర్మా చేయండిలా.. -
నో మైదా,నో ఈస్ట్..ఇంట్లోనే బేకరీ స్టైల్ సాఫ్ట్ రాగి బ్రెడ్ ఇలా చేసుకోండి! -
త్విషా శర్మ మృతి కేసులో ఊహించని మలుపు… భర్త లొంగుబాటు వెనుక అసలు నిజం ఇదేనా? -
పది నిమిషాల్లో రెడీ అయ్యే కూల్ కూల్ డెజర్ట్.. కమ్మటి మ్యాంగో మలై రోల్స్ ఎలా చేసుకోవాలంటే..
వేగంగా మారే జీవన విధానంలో..... !

ప్రజలు 40 సంవత్సరాల వయసు దాటిందంటే ప్రతి సంవత్సరం షుగర్ వ్యాధి పరీక్షలు చేయించాలని సూచిస్తున్నారు. అయితే, అధిక బరువు, కుటుంబంలో ఇతరులకు డయాబెటీస్ లేదా రక్తపోటు వున్నట్లయితే లేదా నడుము చుట్టూ కొవ్వు పేరుకున్నట్లయితే, జీవన విధాన వ్యాధులకు ఈ పరిస్ధితులు ప్రోత్సహిస్తాయని కనుక ఇటువంటి వ్యక్తులు ఇంకనూ మరింత తక్కువ వయసులోనే పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం వున్నట్లు తెలిపారు.
ప్రస్తుత డయాబెటీస్ వ్యాధి వ్యాపించే తీరు పరిశీలిస్తే, త్వరలో ఇది దేశమంతా అధిక స్ధాయిలో వుండగలదని, దీనికి కారణం నేటి సుఖవంత జీవనశైలి విధానాలకై ఆధునికంగా వస్తున్న పరికరాలే కారణమని నివేదిక తెలుపుతోంది. అధిక బరువుతో మొదలయ్యే సమస్యలు డయాబెటీస్ ద్వారా గుండె, నరాల వ్యవస్ధ, కిడ్నీలు మొదలైన వాటికి కారణంగా వుంటున్నాయని. ఈ జబ్బులకు ప్రజలు అధికంగా వ్యయం చేయవలసి వస్తోందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications