Latest Updates
-
డ్రగ్స్కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.!
Maha Shivratri 2023: బడ్జెట్లో జ్యోతిర్లింగాల దర్శనభాగ్యం.. రైల్వే టూర్ ప్యాకేజీ
ప్రముఖ శివాలయాలను, జ్యోతిర్లింగాను దర్శించుకోవాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారి కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది.
మహాశివరాత్రి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 18వ తేదీన మహా శివరాత్రి. ఈ రోజుల శివాలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడనున్నాయి. ఈ పర్వదినం సందర్భంగా ప్రముఖ శివాలయాలను, జ్యోతిర్లింగాను దర్శించుకోవాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారి కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది.

దేశంలో పర్యాటకాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీ తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీ 12 రాత్రులు, 13 రోజుల పాటు ఉండనుంది. ఈ టూర్ లో భాగంగా దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు.

ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు:
1. సోమనాథ్ ఆలయం - గుజరాత్
2. కాశీ విశ్వనాథ్ - వారణాసి
3. మహాకాళేశ్వరుడు - ఉజ్జయిని
4. మల్లిఖార్జున - శ్రీశైలం
5. ఓంకారేశ్వర్ - మధ్యప్రదేశ్
6. కేదర్ నాథ్ - ఉత్తరాఖండ్
7. భీమశంకర్ - మహారాష్ట్ర
8. బైద్యనాథ్ - ఝార్ఖండ్
9. రామనాథస్వామి - తమిళనాడు
10. నాగేశ్వర - గుజరాత్
11. త్రయంబకేశ్వర - మహారాష్ట్ర
12. ఘృష్ణేశ్వర - మహారాష్ట్ర

12 రాత్రులు, 13 రోజుల పాటు టూర్:
భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) జ్యోతిర్లింగాలను సందర్శించేలా ఈ టూర్ ప్యాకేజీని తీర్చిదిద్దింది. ఈ ప్రయాణంలో ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, సోమనాథ్, భేట్ ద్వారక, శివరాజ్ పూర్ బీచ్ వంటి ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలను చూడొచ్చు. ఐఆర్సీటీసీ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లు, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ అధికారుల ద్వారా, ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లేవారికి కూడా ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. మొత్తం టూర్ 12 రాత్రులు, 13 రోజుల పాటు ఉంటుంది.

టూర్ ప్యాకేజీ గురించి ఇతర వివరాలు:
తేదీ: మార్చి 08, 2023 నుండి మార్చి 20, 2023 వరకు
ప్యాకేజీ కోడ్: SZBD384A
ప్యాకేజీ ధర: రూ.15,350
మరింత సమాచారం కోసం www.irctcportal.in పోర్టల్ సందర్శించవచ్చు.
రూ.15,350
సోమనాథ్ ఆలయం - గుజరాత్
కాశీ విశ్వనాథ్ - వారణాసి
మహాకాళేశ్వరుడు - ఉజ్జయిని
మల్లిఖార్జున - శ్రీశైలం
ఓంకారేశ్వర్ - మధ్యప్రదేశ్
కేదర్ నాథ్ - ఉత్తరాఖండ్
భీమశంకర్ - మహారాష్ట్ర
బైద్యనాథ్ - ఝార్ఖండ్
రామనాథస్వామి - తమిళనాడు
నాగేశ్వర - గుజరాత్
త్రయంబకేశ్వర - మహారాష్ట్ర
ఘృష్ణేశ్వర - మహారాష్ట్ర
భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్



Click it and Unblock the Notifications