Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
అన్నం తిన్నతరువాత స్నానం చేయవద్దు..! లేదంటే చాలా ప్రమాదం..!
కొంతమంది ఆకలి తట్టుకోలేక భోజనం చేస్తుంటారు. మరికొంతమంది పడుకునే ముందు స్నానం చేస్తారు. ఇలా స్నానం చేయవచ్చా ? చేస్తే అమవుతుందోనని కొందరికి సందేహం కలుగుతుంది. కానీ ఇలా స్నానం చేయడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదని అంటున్నారు. పూర్వం పెద్దలు, భోజనం చేసిన తరువాత స్నానం చేస్తే దరిద్రం పట్టుకుంటుందని చెప్పేవారు. భోజనం చేసిన తరువాత లేదా పడుకునే ముందు ఎందుకు స్నానం చేయవద్దో తెలుసుకుందాం.

భోజనం చేసిన తరువాత తిన్నది అరగాలంటే మూడు ప్రాధానంగా జీర్ణకోశం దగ్గరికి వెళ్లాలి. రక్తప్రసరణ, ప్రాణవాయువు, శరీర బలం. ఈ మూడు వుంటేనే ఆహారం జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరుగుతుంది. భోజనం చేసి వంటి మీద నీళ్లు పోసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. చల్లబడిన ఈ శరీరాన్ని వేడిపరచాలంటే రక్తప్రసరణ వేగంగా జరగాలి. ఇలా శరీరం మొత్తానికి రక్తప్రసరణ జరగడం వల్ల పొట్ట దగ్గర అవసరమైన రక్తప్రసరణ శరీరానికి జరగడంతో జీర్ణ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురౌతాయ్. పొట్టదగ్గర రక్త ప్రసరణ తగ్గడం వల్ల డైజెషన్ స్లో అవుతుంది.
ఇలా ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయ్. కడుపునొప్పి వచ్చే అవకాశాలు కూడా వున్నాయ్. జీర్ణ సమస్యలు తలెత్తుతాయ్.అందుకే పెద్దలు తిన్నాక దరిద్రమని అందుకే అన్నారు. ఎప్పుడో ఒకసారి ఇలా స్నానం చేయడం కూడా మంచిది కాదంటున్నారు. కానీ కొంతమంది దీన్ని ఒక అలవాటుగా చేసుకుంటున్నారు. అది మంచిది కాదని అటు ఆయుర్వేదం, ఇటు వైద్య శాస్త్రం చెబుతోంది.

కడుపునిండ తిన్న తరువాత పనికూడా చేయలేము. చదువాలని కూడా అనిపించదు. దీనికి కారణం ప్రాణవాయువు, బలం, రక్తప్రసరణ మొత్తం పొట్టదెగ్గరే వుండిపోవడమని అర్థం చేసుకోవాలి. ఎనర్జీ డైవర్షన్ జరగడం వల్ల మనకు ఈ సమస్య తలెత్తుతుంది.
స్నానం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు..
మగవారు రోజూ తలస్నానం చేస్తే చాలా మంచిది. లేదంటే కనీసం ప్రతి బుధవారం తప్పకుండా స్నానం చేయాలి. శుక్రవారమైనా సరే తలస్నానం చేసుకోవచ్చు. మగవాళ్లు ఎప్పుడు స్నానం చేసినా నగ్నంగా స్నానం చేయకూడదు. నీళ్లల్లో అగ్నిదేవుడు వుంటాడు కాబట్టి వస్త్రంతో మాత్రమే స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత తుడిచిన టవల్నే చుట్టుకోవద్దని చెబుతున్నారు, లేదంటే దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుందని శాస్త్రం అంటోంది.



Click it and Unblock the Notifications