Latest Updates
-
కర్లీ హెయిర్తో ప్రతి రోజూ ‘చిక్కులు’.. ఈ చవకైన టిప్స్ పాటిస్తే సరి.! -
హైబీపీ ఉన్నవారికి అలర్ట్.. పరగడుపున పెరుగన్నం తింటే ఇన్ని లాభాలా.? -
పాలక్, బీట్రూట్తో పరోటా.. ఆ మధ్యలో పనీర్ స్టఫ్ చేస్తే ఒకటికి రెండు తినాల్సిందే.! -
మీ పిల్లలు హైట్ పెరగట్లేదా?.. ఈ మార్పులను ఒక్కసారి గమనించండి.! -
జూన్ 9: ఈ నాలుగు రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. కెరీర్లో ఊహించని మార్పులు! -
తాతల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. ఈ రెండూ కలిపి తింటే గ్యాస్ సమస్యలు పరార్.! -
పరమ ఏకాదశి 2026: ఈ రోజు ఉపవాసంతో మీ కష్టాలు తీరి రాజయోగం సిద్ధిస్తుందా? -
హనుమాన్ చాలీసా 40 చరణాల అర్థం తెలిస్తే మీరు మరింత భక్తితో పాడతారు -
టిఫిన్స్ లోకి కేరళ స్పెషల్ కొబ్బరి చట్నీ..రెండు తినే వారు నాలుగు ఇడ్లీలు లాగించేస్తారు! -
జూన్ 9 గ్రహ సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు.. నేటి ప్రత్యేకతలు ఇవే!
పొట్ట నొప్పి ....కడుపులో గుడ గుడ!

ఈ క్రిమి రోజులో 40 మిలియన్ల వరకు చేరిపోగలదు చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. శరీరంలోకి ప్రవేశించిన వెంటనే అది హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో చేరిపోతుంది. పెద్ద పేగులో కూర్చుంటుంది. అక్కడవుండి మరింత వ్యాప్తి చెందుతుంది. 48 నుండి 72 గంటల తర్వాత గుడ్లు పెట్టేయడంతో దాని లక్షణాలు పైకి బాగా కనపడతాయి.
ఫలితంగా శరీరంలో డీహైడ్రేషన్ మరియు ప్రొటీన్ నష్టపోవటం జరుగుతుంది. పిల్లాడిని వెంటనే వైద్యుని వద్దకు తీసుకు వెళ్ళాలి. వైద్యులు, మలపరీక్ష చేసి అమీబియాసిస్ నిర్ధారిస్తారు. దీనికి తగిన వైద్యంగా విశ్రాంతి, కఠిన ఆహార ప్రణాళిక అంటే ద్రవాహారాలు మాత్రమే తీసుకోవాలని చెపుతారు. డీ హైడ్రేషన్ నివారించటానికి నీరు అధికంగా తాగటం తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలు తినటం చేయాలి. కేరట్, అరటిపండు, కార్న్ వంటిసూప్ లు బాగా పని చేస్తాయి.
మరి పిల్లలకు అమీబియాసిస్ రాకుండా వారు ఆరోగ్యంగా వుండాలంటే తల్లులు ఏం చేయాలి?
ఇంటిలో ఆహారం తయారు చేసే పరిసరాలు శుభ్రంగా వుంచాలి, చేతులు మురికిగా వుంటే నోటిలో పెట్టుకోరాదని, చేతులు శుభ్రం చేసిన తర్వాతే ఆహారాలు తినాలని పిల్లలకు తెలియజెప్పాలి.
కొనుగోలు చేసే ఆహారాలు, నాణ్యతకలిగి మంచి ప్రదేశాలలో కొనుగోలు చేయాలి. బాత్ రూమ్ ఉపయోగించిన తర్వాత బిడ్డ తప్పక చేతులు కడిగేలా చూడాలి. కాచి వడబోసిన శుభ్రమైన నీటిని తాగేలా చేయాలి.



Click it and Unblock the Notifications