Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
సూపర్ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ సజ్జ దోశ..రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూడండి
ఇటీవల కాలంలో ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి సారిస్తున్న క్రమంలో మిల్లెట్స్ ను తమ ఆహారంలో ఎక్కువగా భాగం చేసుకుంటున్నారు. పొద్దున్నే తినే బ్రేక్ ఫాస్ట్ నుంచి ప్రతి ఒక్క ఆహారంలో మిల్లెట్స్ ఉంచుకోడానికి ట్రై చేస్తున్నారు. సాధారణంగా మన తెలుగు ప్రజలు పొద్దున్నే తీసుకున్నే బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ లో దోశ ప్రధానమైనది. కొంతమందికి పొద్దున్నే ప్రతిరోజూ దోశ కావాల్సిందే
అయితే దోశ తింటూనే మీరు ఆరోగ్యకరంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఓ సారి మిల్లెట్స్ లో ఒకటైన సజ్జలతో చేసే దోశ ట్రై చేయండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం పొందొచ్చు. సజ్జ దోశ ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. సజ్జ దోశ తయారుచేయడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
సజ్జ దోశ తయారీకి కావలసిన పదార్థాలు
-మినపప్పు
-సజ్జలు
-ఉప్పు
-ఆయిల్
-నీళ్లు
కుందాపుర స్టైల్ చికెన్ ఘీ రోస్ట్..కర్ణాటక రుచుల్లో రారాజు,జన్మలో మర్చిపోలేని రుచి..ఎలా చేసుకోవాలంటే
సజ్జ దోశ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాసు మినపప్పు, రెండు గ్లాసుల సజ్జలు వేసి ఇవి మునిగేంతవరకు నీళ్లు పోసి కనీసం 3 గంటలు నానబెట్టాలి.
-తర్వాత మిక్సీ గిన్నెలో నానబెట్టిన సజ్జలు,మినపప్పు వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ దోసె పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండి కొంచెం బరకగా ఉండాలి.
-గ్రైండ్ చేసుకున్న పిండిని ఓ గిన్నెలో వేసి 5 గంటలపాటు పులియబెట్టాలి.
-తర్వాత పిండిలో రుచికి సరిపడా ఉప్పు,నీళ్లు పోసి దోశ పిండిలా కలుపుకోండి.
-తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి వేడి చెయ్యాలి. పెనం వేడెక్కిన తర్వాత 1 గరిట పిండితో దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ పోసేటప్పుడు మంటను తక్కువలో ఉంచాలి..దోశ పోసిన తర్వాత పెద్ద మంట పెట్టాలి. దోశ చుట్టూ ఆయిల్ చుక్కలు పోయాలి. దోశ చుట్టూ ఎర్రగా అయిన తర్వాత దాన్ని పెనం మీద నుంచి తీసేయాలి.
-సజ్జ దోశను మీకు నచ్చిన చట్నీతో లేదా కొబ్బరికారంతో తిన్నా అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











