Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
Biscuit Sweet: బిస్కెట్లతో అదిరిపోయే పాయసం.. ఒక్కసారి తింటే జన్మలో వదులుకోరు!
స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరూ లొట్టలేసుకుని మరీ తింటూ ఉంటారు. ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా ఎక్కువగా స్వీట్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అయితే కేవలం బిస్కెట్లతో స్వీట్స్ చేసుకోవచ్చు. అది కూడా చాలా సులభమైన పద్దతిలో. అది కూడా పాయసం పద్దతిలో ఈ బిస్కెట్లతో ఈ స్వీట్ చేసుకోవచ్చు. అయితే ఈ స్వీట్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిస్కెట్స్తో స్వీట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు
- అర కప్పు చెక్కెర
- పావు కప్పు నీరు
- పది బిస్కెట్లు
- నాలుగు యాలకులు
- రెండు గుడ్లు
- ఒక టేబుల్ స్పూన్ నెయ్యి
- ఒక కప్పు ఉడికించిన పాలు
బిస్కెట్స్తో స్వీట్స్ తయారు చేసుకునే విధానం
ముందుగా ఒక పాత్ర తీసుకోవాలి. అందులో ఒక కప్పు పంచదార, పావు కప్పు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. తేనె రంగులోకి వచ్చేంత వరకు ఆ పంచదానను మరిగించుకోవాలి. ఆ తరువాత ఆ పంచదారను ఒక కేక్ ట్రేలో పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత మిక్సీ జార్లో పిస్ట్, పంచదార, యాలకులు వేసుకొని బాగా పొడిగా చేసుకోవాలి.
ఆ తరువాత ఒక గిన్నె తీసుకోవాలి. అందులో రెండు గుడ్లు పగలగొట్టుకోవాలి. ఆ తరువాత పది బిస్కెట్లను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత అందులో ఒక స్పూన్ నెయ్యి, ఉడికించిన పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత కేక్ ట్రేలో ముందుగానే పోసి పెట్టుకున్న పాకంపైన వేసుకోవాలి.
ఆ తరువాత ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి, ఒవేన్ పెట్టి స్టాండ్ పెట్టి దానిపైన కేక్ ట్రే ఉంచుకోవాలి. ఆ తరువాత మూత పెట్టి సన్నటి మంటపైన 30 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తరువాత బయటికి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఆ తరువాత కత్తితో గీరి ముక్కలు ముక్కలుగా చేసుకొని ఒక ప్లేట్లో బిస్కెట్ పాయసం రెడీ అయినట్లే. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












