Latest Updates
-
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి!
సాగో పాయసం: నవరాత్రి స్పెషల్
సాగో పాయసం: నవరాత్రి స్పెషల్
తినదగిన తెల్ల ముత్యాలంటే నాకు ఎల్లప్పుడూ అశ్చర్యంగా ఉండేది. అవేనండి సగ్గుబియ్యం. వండక ముందు తెల్లగా వండిన తరువాత పారదర్శకంగా ఉంటాయి వీటినే ఆంగ్లం లొ 'సాగో అని హిందీ లొ 'సబుదనా' అని అంటారు.
యావత్భారతదేశం లొ వ్రతం నాడు తినబడే అహార పదార్ధం గా పరిగణించబడేది. వీటిని ఉపయోగించి రక రకాల ఆహార పదార్ధాలు తయారు చేస్తారు. అందరికీ నచ్చె విధంగా సగ్గుబియ్యం తో వంటకాలు తయారు చెస్తారు. అమ్మ సగ్గుబియ్యం తీసిందంటే ఇక ఆ రోజు ఏదో పండగ ఉందనుకుంటారు పిల్లలు. వేడి వేడి పాయసాన్ని ఊదుకుంటూ తాగడంలోనే ఆ పండగ ఆనందం అంతానూ... మరి శరనవరాత్రి సందర్భంగా సాగో పాయం ఎలా తయారు చేయాలో ఈ క్రింది పద్దతిని ఫాలో చేయండి....

కావల్సిన పదార్థాలు:
పాలు: 1/2ltr
సగ్గుబియ్యం: 1/4cup
పంచదార : 1cup
నెయ్యి: 2tsp
బాదం,జీడిపప్పు, ఏలకులు: 3tbsp(పొడి చేసుకోవాలి)
తయారుచేయు విధానం:
1. ముందుగా పాలను బాగా మరిగించి అందులో సగ్గు బియ్యం వేసి ఉడికించాలి.
2. తర్వాత నేతిలో జీడిపప్పు, కిస్ మిస్ లను వేయించి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత సుమారు పది నిముషాలు సగ్గు బియ్యం ఉడుకుతుంది.
4. ఇప్పుడు చక్కెర వేసి కలిపి మరికొంత సేపు ఉడికించాలి.
5. చివరగా బాదం, ఏలకులు పొడి వేయించిన జీడిపప్పు, ద్రాక్ష వేసి కలి క్రిందికి దింపుకొని వేడి వేడి గా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications











