Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
జిడ్డు చర్మానికి పుల్లటి పండ్లు, పొడి చర్మానికి తీయని పండ్లు

1. ఒక బౌల్ లో బియ్యంపిండి, బొప్పాయి గుజ్జు, ఒక కప్పు పాలు వేసి కలిపి ముఖానికి రాయాలి. అరగంట తర్వాత గోరు వెచ్చనీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల నల్ల మచ్చలు మాయమవుతాయి.
2. వేపాకు, మరియు క్యారెట్ తురుము మెత్తగా రుబ్బి. దీనికి శనగపిండి, రోజువాటర్ కలిపి ముఖానికి రాయాలి. ఇది చర్మానికి మంచి కెన్సర్ లా పని చేస్తుంది.
3. పాలకూరను మొత్తగా పేస్ట్ చేసి ఈ పేస్ట్ లో శనగపిండి, నిమ్మరసం, మీగడ కలిపి ముఖానికి, మెడకూ ప్యాక్ వేసుకవోాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
4. పుచ్చకాయ రసం, కమలాపండు రసం, దోసకాయ గుజ్జు ఇలా వేటితోనైనా ముఖాన్ని మసాజ్ చేసుకోవచ్చు. అయితే జిడ్డు చర్మానికి పుల్లటి పండ్లు, పొడి చర్మానికి తీయని పండ్లు వాడాలి.
5. ఎర్ర గులాబీరేకులను పాలలో కలిపి పేస్ట్ చేసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. దీంతో ఎండలో వాడిపోయిన చర్మం యథాస్థితికి వస్తుంది.
6. వేడికి చర్మం కమిలిపోయినట్లయితే.. వెన్నను నీటిలో కలిపి ముఖానికి రాయాలి.
7. పుదీనా రసాన్ని ప్రతిరోజు ముఖానికి,మెడకు రాయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇది చర్మానికి చల్లదనాన్నిస్తుంది.



Click it and Unblock the Notifications











