Latest Updates
-
వృశ్చికం, మేషం, సింహ రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - మంగళవారం, 09 జూన్ 2026 -
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.?
జిడ్డు చర్మానికి పుల్లటి పండ్లు, పొడి చర్మానికి తీయని పండ్లు

1. ఒక బౌల్ లో బియ్యంపిండి, బొప్పాయి గుజ్జు, ఒక కప్పు పాలు వేసి కలిపి ముఖానికి రాయాలి. అరగంట తర్వాత గోరు వెచ్చనీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల నల్ల మచ్చలు మాయమవుతాయి.
2. వేపాకు, మరియు క్యారెట్ తురుము మెత్తగా రుబ్బి. దీనికి శనగపిండి, రోజువాటర్ కలిపి ముఖానికి రాయాలి. ఇది చర్మానికి మంచి కెన్సర్ లా పని చేస్తుంది.
3. పాలకూరను మొత్తగా పేస్ట్ చేసి ఈ పేస్ట్ లో శనగపిండి, నిమ్మరసం, మీగడ కలిపి ముఖానికి, మెడకూ ప్యాక్ వేసుకవోాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
4. పుచ్చకాయ రసం, కమలాపండు రసం, దోసకాయ గుజ్జు ఇలా వేటితోనైనా ముఖాన్ని మసాజ్ చేసుకోవచ్చు. అయితే జిడ్డు చర్మానికి పుల్లటి పండ్లు, పొడి చర్మానికి తీయని పండ్లు వాడాలి.
5. ఎర్ర గులాబీరేకులను పాలలో కలిపి పేస్ట్ చేసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. దీంతో ఎండలో వాడిపోయిన చర్మం యథాస్థితికి వస్తుంది.
6. వేడికి చర్మం కమిలిపోయినట్లయితే.. వెన్నను నీటిలో కలిపి ముఖానికి రాయాలి.
7. పుదీనా రసాన్ని ప్రతిరోజు ముఖానికి,మెడకు రాయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇది చర్మానికి చల్లదనాన్నిస్తుంది.



Click it and Unblock the Notifications