Latest Updates
-
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా!
జిడ్డు చర్మానికి పుల్లటి పండ్లు, పొడి చర్మానికి తీయని పండ్లు

1. ఒక బౌల్ లో బియ్యంపిండి, బొప్పాయి గుజ్జు, ఒక కప్పు పాలు వేసి కలిపి ముఖానికి రాయాలి. అరగంట తర్వాత గోరు వెచ్చనీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల నల్ల మచ్చలు మాయమవుతాయి.
2. వేపాకు, మరియు క్యారెట్ తురుము మెత్తగా రుబ్బి. దీనికి శనగపిండి, రోజువాటర్ కలిపి ముఖానికి రాయాలి. ఇది చర్మానికి మంచి కెన్సర్ లా పని చేస్తుంది.
3. పాలకూరను మొత్తగా పేస్ట్ చేసి ఈ పేస్ట్ లో శనగపిండి, నిమ్మరసం, మీగడ కలిపి ముఖానికి, మెడకూ ప్యాక్ వేసుకవోాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
4. పుచ్చకాయ రసం, కమలాపండు రసం, దోసకాయ గుజ్జు ఇలా వేటితోనైనా ముఖాన్ని మసాజ్ చేసుకోవచ్చు. అయితే జిడ్డు చర్మానికి పుల్లటి పండ్లు, పొడి చర్మానికి తీయని పండ్లు వాడాలి.
5. ఎర్ర గులాబీరేకులను పాలలో కలిపి పేస్ట్ చేసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. దీంతో ఎండలో వాడిపోయిన చర్మం యథాస్థితికి వస్తుంది.
6. వేడికి చర్మం కమిలిపోయినట్లయితే.. వెన్నను నీటిలో కలిపి ముఖానికి రాయాలి.
7. పుదీనా రసాన్ని ప్రతిరోజు ముఖానికి,మెడకు రాయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇది చర్మానికి చల్లదనాన్నిస్తుంది.



Click it and Unblock the Notifications