Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
చెట్టినాడు చేపల పులావ్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

చేపలు: 1/2kg
పలావ్ రైస్: 1/2kg
కొత్తిమీర: 1cup
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 2tsp
జీడిపప్పు: 50grms
ఉల్లిపాయలు: 2
ఆయిల్: కావలసినంత
పసుపు: 1tsp
వెన్న: 50grms
మిరియాలు: 50grms
అల్లం వెల్లుల్లి పేస్ట్: తగినంత
గరం మసాలా: సరిపడా
తయారు చేయు విధానము:
1. చేపలను ముళ్ళు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకోవాలి.
2. చిన్న గిన్నెలో బియ్యాన్ని నీటితో శుభ్రంచేసి బియ్యానికి రెండొంతుల నీరు పోసి అన్నం వండాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు గరం మసాలా ముద్దను అందులో కలపాలి.
3. ఇప్పుడు పాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసి బాగా దోరగా వేయించాలి. అందులో కారం, పసుపు, మసాలా పట్టించిన చేపల ముక్కలను వేసి బాగా రోస్ట్ చేయాలి.
4. ముందుగా ఉడికించి పెట్టుకొన్న అన్నంలో ఈ రోస్ట్ చేసిన చేపలను వేసి కలపాలి. చివరగా వెన్నతో వేయించుకున్న జీడిపప్పు, కొత్తిమీర వేసి కలపి పక్కకు దింపుకోవాలి అంతే చిట్టినాడు చేపల పలావ్ రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: చేప బియ్యం కొత్తిమీర ఉప్పు కారం జీడిపప్పు ఉల్లిపాయలు ఆయిల్ పసుపు వెన్న అల్లం వెల్లుల్లి గరం మసాల fish rice coriander leaves salt chilli powder oil cashew nut onions
Story first published: Wednesday, May 12, 2010, 16:54 [IST]
Other articles published on May 12, 2010



Click it and Unblock the Notifications











