Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
వేడి.. వేడిగా.. ఎగ్ సమోసా..!!
Non Veg
oi-Sivanjaneyulu Bommu

- 1 గుడ్డు.
- 1 ఉల్లిపాయ సన్నగా తరుగుకోవాలి.
- 1 కప్పు ఉడికించిన బఠాని గింజలు.
- 250 గ్రాముల మైదా పిండి.
- 1 కప్పు నీళ్లు.
- 1 టేబుల్ స్పూన్ సాల్ట్.
- 2 పచ్చిమిర్చి.
- 250 గ్రాములు నూనె.
- ఒక టేబుల్ స్పూన్ నెయ్యి.
- కొత్తమీర తరిగినది (తగినంత).
తయారీ విధానం:
- తొలత పాత్రలోకి గుడ్డు మిశ్రమాన్ని తీసుకుని అందులో తగినన్నిచల్లటి నీళ్లు తగినంత ఉప్పు వేయాలి. ఆ మిశ్రమంలో పండిని వేసి మెత్తగా కలుపుకోవాలి, అలా కలగలిపిన పిండిని 20 నిమిషాలు పాటు కదపకుండా ఉంచాలి.
- సమోసాలో నింపేందుకు కావల్సిన ఉల్లిముక్కలు, బఠానీ గింజలు, పచ్చిమర్చి ముక్కలు, పోదినాను తగినంత ఉప్పుతో కలగలుపుకోవాలి. అలా తయారైన మిశ్రమాన్ని వేరుగా పెట్టుకోండి.
- ఆరబెట్టిన పిండిని త్రికోణ ఆకృతిలో కత్తిరించుకుని, అందులో ఉల్లి తదితరాలతో కలుపుకన్న మిశ్రమాన్ని నింపండి.
- కళాయిలో నూనె వేడిక్కిన తరువాత తయారు చేసిన సమోసాలను నూనెలో వేసి బంగారం రంగు వచ్చేంత వరకు వేయించండి.
- అంతే వేడి వేడి ఎగ్ సమెసా తయారు. స్కూల్ నుంచి వచ్చిన మీ చిన్నారులకు వేడి వేడిగా ఇవి తినిపిస్తే అటు ఆరోగ్యంతో పాటు ఉల్లాసంగా ఉంటారు.
Comments
More From Boldsky
Prev
Next
English summary



Click it and Unblock the Notifications











