Just In
- 25 min ago ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- 1 hr ago మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- 1 hr ago మేషరాశిలో శుక్రుని సంచారం 12 రాశుల్లో శుక్రదశ ఎవరికి ఉంది, ఎవరికి లేదు..కోటీశ్వరులయ్యే ఛాన్స్ మీకే అయ్యుండచ్చు
- 2 hrs ago పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
మిమ్మల్ని.. మీరే చంపుకోవద్దు???
టీ
తాగొద్దు:
భోజనం
చేసిన
వెంటనే
'టీ'
తాగకూడదు,
టీ
వల్ల
కుడుపులో
వ్యాప్తి
చెందే
'ఆసిడ్'
మీరు
తిన్న
ఆహారాన్ని
జీర్ణం
కాకుండా
చేస్తుంది.
ధూమపానానికి
దూరంగా
ఉండండి:
భోజనం
చేసిన
తరువాత
ధూమపానం
చేస్తే
క్యాన్సర్
వచ్చే
అవకాశాలు
భేషుగ్గా
ఉంటాయట.
ముఖ్యంగా
పొగరాయుళ్లు
ఈ
విషయాన్ని
గుర్తుపెట్టుకోవాలి.
నిద్రపోకండి:
చాలా
మందికి
భోజనం
చేసిన
వెంటనే
నిద్రపోవటం
అలవాటు.
తినగానే
పవళించటం
వల్ల
ఆహారం
అరగక
'గ్యాస్ట్రిక్'
ఇబ్బందులు
తలెత్తుతాయట.
అంతేకాదు
పొట్టకూడా
పెరుగుతుందట.
అయితే
భోజనం
అనంతరం
నిద్రను
15
నిమిషాల్లోపు
ముగించుకుంటే
ఎటువంటి
ప్రమాదం
ఉండదని
వైద్యులు
సూచిస్తున్నారు.
పళ్లు తినకండి: బో్జనం చేసిన వెంటనే చాల మందికి పండ్లను తినే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. భోజనం తీసుకున్న వెంటనే పళ్లను ఆరగించటం వల్లన కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది. పళ్లు తినే అలవాటున్న వారు భోజనానికి రెండు గంటలు ముందుగాని, చేసిన రెండు గంటల తరవాత గాని తినటం మంచింది.
తిన్న వెంటనే స్నానం చేయ్యేద్దు: భోజనం పూర్తి చేసిన వెంటనే స్నానం చెయ్యకండి. తిన్న వెంటనే స్నానం చేయ్యటం వల్ల పొట్ట భాగంలో రక్త ప్రసరణ తగ్గి జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం నశిస్తుంది.