Just In
- 4 hrs ago మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ భాగస్వామితో కలిసి ఈ పని చేయండి, వారు రోజంతా హ్యాపీగా ఉంటారు
- 4 hrs ago అశ్విని నక్షత్రంలో శుక్ర సంచారం ఈ రాశుల వారికి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి..
- 6 hrs ago వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- 6 hrs ago ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
మీరూ ఛార్మిలా..ఛార్మింగ్ గా కనబడాలంటే...
కానీ గమ్మత్తు ఏమిటంటే, ఫీచర్స్ బాగుండటం, చక్కగా తయారవడం కంటే కూడా మరో రెండు కారణాలతో అందం వస్తుంది. అందులో ఒకటి మన ప్రవర్తన. మంచితనం, నిజాయితీలతో ముఖంలో బ్యూటీ వస్తుంది. ఇక రెండోది తెలివితేటలు. కాస్త వైజ్ గా, మెచ్యూరిటీతో నడచుకోవడం వల్ల ముఖానికి గ్లో వస్తుంది. బ్యూటీ పెరుగుతుంది. ముఖం ఛార్మింగ్ గా ఉంటుంది. మరి ఆ చిట్కాలేంటో మీరూ చూడండి...
1.
పాల
మీగడలో
పసుపు
కలిపి
రోజూ
చర్మానికి
రాసుకొని
సున్నితంగా
మర్థన
చేసి
పదినిమిషాల
తర్వాత
గోరువెచ్చటి
నీళ్ళతో
ముఖం
కడుక్కోవాలి.
2.
నిమ్మకాయ
రసం,
తులసి
ఆకుల
రసం
సమపాళ్ళలో
కలిపి
రోజూ
రెండుసార్లు
ముఖానికి
పట్టించి
గోరువెచ్చటి
నీళ్ళతో
ముఖం
శుభ్రం
చేసుకోవాలి.
3.
పచ్చిపాలలో
పసుపు
కలిపి
దానిలో
దూది
పింజల్ని
నాన
బెట్టండి.
తర్వాత
ఆ
పాలు
ఫ్రిజ్
లో
ఉంచండి.
రోజూ
ఒక
దూది
పింజను
తీసుకుని
నల్లని
చర్మం
పై
రుద్దుతూ
చక్కగా
శుభ్రం
చేసుకుంటూ
ఉండాలి.
పచ్చిపాలు,పసుపు
మిశ్రమం
చర్మంలో
నునుపు
కలిగించడంతోపాటు
నలుపు
రంగును
దూరం
చేస్తుంది.
4.
శనగపిండి,
నెయ్యి,
పసుపు
మిక్స్
చేసి
చర్మంపై
రాసి,
కొద్దిగా
ఆరాక
చేత్తో
మృదువుగా
గుండ్రంగా
మసాజ్
చేయాలి.
ఇలా
చేస్తే
మీ
పొడిబారిన
చర్మం
పై
ఉన్న
మురికి
తొలగిపోతుంది.
దీనితో
పాటు
నలుపు
తగ్గిపోయి
ఛామన
చాయతో
కాంతి
వంతంగా
ఉంటుంది.
5.
ప్రతి
రోజూ
స్నానం
చేయడానికి
పది
పదిహేను
నిమిషాల
ముందు
శరీరానికి
శనగపిండి,
పచ్చిపాలు
పసుపు
కలిపిన
మిశ్రమాన్ని
పట్టించాలి.
ఆ
తర్వాత
స్నానం
చేయాలి.
6.
ప్రతిరోజూ
గంధం
పొడిని,
పసుపు,
రోజ్
వాటర్
మిశ్రమాన్ని
ముఖానికి
పట్టించండి.
ప్రతి
రోజూ
చర్మానికి
తేనె
పూతగా
రాయడం
వల్ల
చర్మం
నిగారిస్తుంది.