Latest Updates
-
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే!
ముఖకవలికలతోనే మనస్సులోని హావభావాలు...

ముఖంలో ముడతలు, ఎత్తుపళ్ళు, మచ్చలు, మొటిమలు, కళ్ళకింద నల్లటి చారికలు లాంటివి ముఖ సౌందర్యాన్ని తగ్గిస్తాయి. కనుక అలాంటివాటిని తొలగించుకు నేందుకు ప్రయత్నించాలి. ముఖాన్ని, చర్మాన్ని సంరక్షించుకోవాలి. ఆరోగ్య వంతమైన వదనం కోసం కొన్ని జాగత్తలు తీసుకోవాలి. అందుకోసం పాటించాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం.
1. తాజా బొప్పాయిలో కొబ్బరిపాలు కలిపి, చర్మానికి రాసుకుంటే చర్మం మృదువుగా శాటిన్ లా మెత్తగా మారుతుంది.
2. మరీ వేడి నీటితో స్నానం చేయటం మంచి పద్దతి కాదు. ఇలా చెయటం వల్ల చర్మం మరింత పొడిగా మారుతుంది.
3. స్నానం చేసే ముందుగా చేతులు శుభ్రంగా కడుకొన్న తర్వాతే ముఖం కడుక్కోవాలి. బయటినుండి వచ్చిన తర్వాత ముఖం కడుక్కునేటప్పుడు చేతులు, మెడ కూడా శుభ్రం చేసుకోవాలి.
4. తరచుగా దొరికే కీరదోసకాయ రసంలో దూదిని ముంచి రోజుకి రెండు సార్లు రాసుకుంటే చర్మానికి మెరుపు వస్తుంది.
5. వీలైనన్ని తాజా పళ్ళూ, కూరగాయలను ఆహారంలో తీసుకోండి. రోజులో వీలైనంత మంచినీరు తాగడానికి ప్రయత్నించండి.
6. చర్మం పై పొరను పరిశుభ్రపరచడానికి ఒక మెరుపులాంటి ఛాయను ఇవ్వడానికి మాయిశ్చరైజింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎప్పుడో ఎవరో చెప్పినప్పుడు అని కాకుండా క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేసుకోవాలి.



Click it and Unblock the Notifications