Just In
- 2 hrs ago హనుమాన్ జయంతి రోజు ఇలా చేస్తే.. శనిదోషం తొలగిపోతుంది
- 3 hrs ago లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- 5 hrs ago ఈరోజు ప్రేమసంబంధాలు ఏ రాశివారికి ఎలా ఉన్నాయంటే..!
- 9 hrs ago Gajalakshmi Rajayoga: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో గజలక్ష్మి రాజయోగంతో ఈ 3 రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..
ముఖకవలికలతోనే మనస్సులోని హావభావాలు...
ముఖంలో ముడతలు, ఎత్తుపళ్ళు, మచ్చలు, మొటిమలు, కళ్ళకింద నల్లటి చారికలు లాంటివి ముఖ సౌందర్యాన్ని తగ్గిస్తాయి. కనుక అలాంటివాటిని తొలగించుకు నేందుకు ప్రయత్నించాలి. ముఖాన్ని, చర్మాన్ని సంరక్షించుకోవాలి. ఆరోగ్య వంతమైన వదనం కోసం కొన్ని జాగత్తలు తీసుకోవాలి. అందుకోసం పాటించాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం.
1.
తాజా
బొప్పాయిలో
కొబ్బరిపాలు
కలిపి,
చర్మానికి
రాసుకుంటే
చర్మం
మృదువుగా
శాటిన్
లా
మెత్తగా
మారుతుంది.
2.
మరీ
వేడి
నీటితో
స్నానం
చేయటం
మంచి
పద్దతి
కాదు.
ఇలా
చెయటం
వల్ల
చర్మం
మరింత
పొడిగా
మారుతుంది.
3.
స్నానం
చేసే
ముందుగా
చేతులు
శుభ్రంగా
కడుకొన్న
తర్వాతే
ముఖం
కడుక్కోవాలి.
బయటినుండి
వచ్చిన
తర్వాత
ముఖం
కడుక్కునేటప్పుడు
చేతులు,
మెడ
కూడా
శుభ్రం
చేసుకోవాలి.
4.
తరచుగా
దొరికే
కీరదోసకాయ
రసంలో
దూదిని
ముంచి
రోజుకి
రెండు
సార్లు
రాసుకుంటే
చర్మానికి
మెరుపు
వస్తుంది.
5.
వీలైనన్ని
తాజా
పళ్ళూ,
కూరగాయలను
ఆహారంలో
తీసుకోండి.
రోజులో
వీలైనంత
మంచినీరు
తాగడానికి
ప్రయత్నించండి.
6.
చర్మం
పై
పొరను
పరిశుభ్రపరచడానికి
ఒక
మెరుపులాంటి
ఛాయను
ఇవ్వడానికి
మాయిశ్చరైజింగ్
ఎంతగానో
ఉపయోగపడుతుంది.
ఎప్పుడో
ఎవరో
చెప్పినప్పుడు
అని
కాకుండా
క్రమం
తప్పకుండా
మాయిశ్చరైజ్
చేసుకోవాలి.