Latest Updates
-
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్తో పోటీ.. లక్షల వ్యూస్తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా..
ప్రేగు క్యాన్సర్ (కొలెరెక్టల్ క్యాన్సర్)నివారించే హెల్తీ లైఫ్ స్టైల్
ఈ మద్యజరిపిన ఒక పరిశోధనలో రోజువారి ఆహారాల్లో పండ్లు, చేపలు చేర్చుకోవడం, శీతల పానీయాలు వాడకంను తగ్గించడం వల్ల కొలెరెక్టల్ క్యాన్సర్ ను ప్రమాదాన్ని 86శాతం తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఎర్రని మాంసాహారం, ఆల్కహాల్ మరియు ఎక్కువ క్యాలరీలున్న ఆహారాలను తినడం వల్ల కొలెరెక్టల్ క్యాన్సర్ ప్రేగు పాలిప్స్ లో అభివృద్ధి చెందుతుందని అంటున్నారు.
పండ్లు, చేపలు వంటి మెడిటేరియన్ డైట్ తింటూ, రెడ్ మీట్,ఆల్కహాల్, క్యాలరీ ఆహారాలు తీసుకోని వారితో పోల్చినప్పుడు, తీసుకునే వారిలో కొలెరెక్టల్స్ క్యాన్సర్ 30శాతం పెరిగినట్లు గుర్తించినట్లు ఇజ్రాయెల్ లో టెల్-అవివ్ మెడికల్ సెంటర్ నుండి నవోమి ఫ్లిస్ ఇసాకోవ్ చెప్పారు.

ఎర్రని మాంసాహారం, ఆల్కహాల్, అధిక క్యాలరీ ఆహారాలకు దూరంగా ఉంటూ, మెడిటేరియన్ డైట్ పండ్లు, చేపలు వంటి ప్రత్యామ్నాయ ఆహారాలు తీసుకోవడం వల్ల 86 శాతం కొలెక్టరెల్ క్యాన్సర్ ప్రమాదం తగ్గినట్లు ఇసాకోవ్ చెప్పారు.
గ్యాస్ట్రోఇంటెస్టినల్ క్యాన్సర్ (ప్రేగు క్యాన్సర్) గురించి, ఇఎస్ఎమ్ఓ 19వ ప్రపంచ కాంగ్రెస్ అధ్యయనం ప్రకారం 40 నుండి 70ఏళ్ళ మద్య ఉన్న808 మందికి స్ర్కీనింగ్ లేదా కొలనోస్కోపి పరీక్షలు చేసినప్పుడు వారు మెడిటేరియన్ డైట్ ను తీసుకుంటున్నట్లు గుర్తించారు.

వీరంతా మెడిటేరియన్ డైట్ లో ఎక్కువగా పండ్లు,కూరగాయలు, చిక్కుళ్లు, ఎండుఫలాలు, తృణధాన్యాలు, చేపలు మరియు పౌల్ట్రీల ఎక్కువగా తీసుకున్నట్లు గుర్తించారు.
వీటిలో రెండు, మూడు ఆహారాలు ఖచ్చితంగా రోజువారి ఆహారాల్లో చేర్చుకునే వారితో పోల్చితే ఈ ఆహారాలను తినని వారిలో అసమానతలున్నట్లు పరిశోధనల్లో గుర్తించారు.
With Inputs From IANS
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications