Latest Updates
-
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే!
నెలసరి సమయంలో ఇబ్బందులా? మీ భార్యతో ఇలా చేయించండి, కడుపునొప్పి, రక్తస్త్రావాన్ని తగ్గించే చిట్కాలు
చాలామంది మహిళలు పీరియడ్స్ సమయంలో బాగా కడుపునొప్పితో ఇబ్బందిపడుతుంటారు. ఆ నొప్పి తట్టుకోలేకపోతారు. నొప్పి తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు.
నెలసరి ఆడవాళ్ల సమస్య.. మగవాళ్లకు దాంతో అస్సలు సంబంధం లేదనుకోకండి. మగాళ్లు కూడా ఆడవాళ్లు పీరియడ్స్ లో పడే ఇబ్బందుల గురించి తెలుసుకోవాలి. ప్రతి భార్య పీరియడ్స్ సమయంలో తన భర్త నుంచి కాసింత ప్రేమను కోరుకుంటుంది.
ఆ సమయంలో తనకు కాస్త ఉపశమనం కలిగేలా కాస్త నిమ్మకాయ నీరు తాగించి తనను తనను ఒడిలో పడుకోబెట్టుకోవాలని కోరుకుంటుంది. అందుకే ప్రతి భర్త నెలసరి సమయంలో భార్య ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కనీసం కొన్ని జాగ్రత్తలు అయినా తెలుసుకోవాలి. ఆమెకు సూచించాలి.

పీరియడ్స్ సమయంలో
చాలామంది మహిళలు పీరియడ్స్ సమయంలో బాగా కడుపునొప్పితో ఇబ్బందిపడుతుంటారు. ఆ నొప్పి తట్టుకోలేకపోతారు. నొప్పి తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు.

కొన్ని రకాల టీలు తాగితే
అయితే ఆ సమయంలో మహిళలు కొన్ని రకాల టీలు తాగితే తక్షణమే ఉపశమనం లభిస్తుంది. జింజర్ టీ, యాలకుల టీ, లెమన్ లేదా గ్రీన్ టీతో ఏదైనా హెర్బల్ టీ తాగితే చాలా ఉపశనమనం కలుగుతుంది.

కాఫీ ఎట్టి పరిస్థితుల్లోనూ తాగరాదు
అయితే పీరియడ్స్ అప్పుడు కాఫీ ఎట్టి పరిస్థితుల్లోనూ తాగరాదు. అలాగే ఈ సమయంలో కనీసం పది గ్లాసుల నీరు తాగాలి. అల్లం తయారు చేసే పదార్థాలు తీసుకుంటే మంచిది. అల్లంతో తయారు చేసిన టీ తాగడం చాలా మంచిది.

ఆసనాలు
ఇక రక్తస్రావం అధికంగా అయ్యే మహిళలు రోజూ కొన్ని రకాల ఆసనాలు వేస్తూ ఉండడడం మంచిది. గుప్త పద్మాసనం బాగా పని చేస్తుంది.

పద్మాసనం
పద్మాసనంలో కూర్చుని బాడీని కాస్త పైకి లేపాలి. తర్వాత కాస్త ముందుకు జరగాలి. బాడీని పైకి లేపి ముందుకు అలాగే పడుకోవాలి. హ్యాండ్స్ ను వీపు మీదకు తీసుకెళ్లాలి.

ధనురాసనం
ధనురాసనం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ రెండు ఆసనాలు క్రమంగా వేస్తే పీరియడ్స్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. పీరియడ్స్ కూడా సక్రమంగా వస్తాయి. ఆ సమయంలో పెయిన్ కూడా కాస్త తగ్గుముఖం పడుతుంది.



Click it and Unblock the Notifications