Latest Updates
-
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే!
శవాలను భద్రపరచేందుకు అద్దె కట్టించుకునే సమాధులు !!
గ్వాటెమాలా లోని స్మశానవాటికలో, కుటుంబ సభ్యులు చనిపోయినవారి సమాధికి డబ్బులు చెల్లించకపోతే మృతదేహాలను తొలగించే ప్రదేశం అది!
చనిపోయిన వారిని దూరంగా ఉంచడం అనేది చాలా బాధాకరం, దానికోసం కొంత మొత్తాన్ని చెల్లించాల్సి వస్తే, ఇదీ మరీ చెత్త విషయం!
మనం ప్రతిదానికి ధరకట్టే ప్రపంచంలో ఉన్నాము, అదే చనిపోయినవారికి డబ్బు కట్టాల్సి వస్తే, మీ హృదయం పగిలి పోతుంది.
గ్వాటెమాలా లోని స్మశానవాటికలో, కుటుంబ సభ్యులు చనిపోయినవారి సమాధికి డబ్బులు చెల్లించకపోతే మృతదేహాలను తొలగించే ప్రదేశం అది!
చనిపోయినవారి డబ్బు ఖర్చు కోసం ప్రశాంతంగా ఉండనివ్వని ఈ విచిత్ర కధను పరిశీలించండి!

ఇది ఇక్కడ రోజూజరిగే ఒక పని...
చావు అనేది చాలా బాధాకరం, అదీ మీకు ఇష్టమైనవారైతే, ఇది ఖచ్చితంగా వినాశకరమై ఉంటుంది. ఈ స్మశానంలో పనిచేసే వ్యక్తి మృతదేహాలను తొలగిస్తాడని తెలుసుకుని చాలా బాధగా ఉంది. ప్రైవేట్ ఘోరీ విలాసవంతమైన ఖర్చులను భరించలేని కుటుంబసభ్యుల శవాల సమాధి మీద లీజు పూర్తి అవగానే తీసివేయబడుతుంది. వారి సమాధుల నుండి చనిపోయిన శరీరాలను తొలగించడం అనేది ఇక్కడ ప్రతిరోజూ జరిగే పని.

అద్దె ఒప్పందం....
ఇదంతా అద్దె ఒప్పందం. మరణించిన వారి కుటుంబాలు తమకు ఇష్టమైనవారు సమాధులలో కలవరపడకుండా ఉండడానికి అద్దె చెల్లించాలి. ఈ ఒప్పందం ప్రకారం, మొదటి ఆరు సంవత్సరాలు ఖననం ఉచితం, కానీ ఆ తరువాత, ప్రతి నలుగు సంవత్సరాలకు ఒకసారి $24 చెల్లించాలి. ఈ స్ధలాలలో వారి ప్రియమైన వారిని పూడ్చిపెట్టడానికి చాలా డబ్బు ఖర్చవుతుంది.

చనిపోయిన వారి అవశేషాలు...
త్రవ్వకాలలో ఉన్న చాలా మృతదేహాలు చాలావరకు కుళ్ళిపోతాయి. కానీ పై స్ధలంలో పూడ్చబడిన సవాలు భయంకర రూపాలలో ఉంటాయి, పరిస్ధితులు వేడిగా, పొడిగా ఉండడం వల్ల మమ్మీలుగా మారతాయి.

శరీరాలు ప్లాస్టిక్ సంచులలో కూరబడతాయి...
చనిపోయిన మృతదేహాలు వాటి అవశేషాలు ప్లాస్టిక్ సంచులలో నింపబడి ఉంటాయి, లేబుల్ చేయబడి సామూహిక సమాధికి తిరిగి పంపబడతాయి. విరిగిన మృతదేహాల సంచులు చేత్తకుప్పల్లో విసిరేయబడి, కాలిన బట్టలతోనే ట్రక్కులు రవాణా చేస్తాయి.

దీని పర్యవసానాలు...
ఒకసారి శవాలను తొలగిస్తే, ఉపయోగించిన శవ పేటికలను సాధారణంగా తొలగిస్తారు, ఇవి స్మశానానికి దగ్గరలో ఉన్న చెత్తకుప్పలో విరిగిపోయి పడి ఉంటాయి. అవశేషాలను ఎక్కువగా కుటుంబ సభ్యులు తీసుకుంటారు, ఒక చిన్న పెట్టెలో నిల్వ చేసి, సాధారణ స్మసానాలకు పంపిస్తారు.



Click it and Unblock the Notifications