Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
ఆమె చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఆమె పిల్లల చావుకి ఎలా కారణమైందో చూడండి...
ఒక ఆమె తన పిల్లల కోసం భోజనం వండింది, కానీ చివరిలో అనుకోకుండా చేసిన ఒక చిన్న తప్పు వారి పిల్లల చావుకి కారణమైంది. ఇది మెక్సికోలో జరిగిన ఒక సంఘటన.
రోజూ లాగే ఆ రోజు కూడా.. !! ఈ స్త్రీ తన పిల్లల కోసం అల్పాహారం తయారు చేస్తూ తన మొబైల్ ఫోన్ ని ఉపయోగించింది. ఆమె చేసిన సాధారణ తప్పు ఆమె పిల్లల చావుకి ఎలా కారణమైందో తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చదవండి.
మనం నిద్ర లేవగానే మనం చేసే మొట్ట మొదటి పని లేటెస్ట్ మెయిల్స్ మరియు మెసేజస్ ని చెక్ చేసుకుంటూవుంటాం. మనం మానవులం, ప్రతి చిన్నవిషయం కోసం ఫోన్స్ ఫై ఆధారపడతాం.
ఫుడ్ ని ఆర్డర్ చేయడం దగ్గరి నుండి మన సెల్ ఫోన్స్ సిద్ధంగా ఉంటాయి. కానీ మీకు తెలుసా అవి మనల్ని చంపుతున్నాయని? సరే, దీనికి వేరే మార్గం ఏదయినా వుందా !
ఒక ఆమె తన పిల్లల కోసం భోజనం వండింది, కానీ చివరిలో అనుకోకుండా చేసిన ఒక చిన్న తప్పు వారి పిల్లల చావుకి కారణమైంది. ఇది మెక్సికోలో జరిగిన ఒక సంఘటన.
అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఆమె పిల్లల్ని కోల్పోయిన ఒక మహిళ విచార సంఘటనను మీరే చదవండి.

ఇది ఒక మామూలు రోజు..!
రోజూలాగే ఆమె తన దినచర్యలో లీనమైంది ఆమె పిల్లల కోసం అల్పాహారం చేస్తూ ఉంది. అంతా పక్కాగా తమ పిల్లలకి ఇష్టమైన తాజా నారింజ రసం మరియు గుడ్డు స్క్రామ్బల్ చేస్తూవుంది.

పిల్లలు బ్రేక్ ఫాస్ట్ ను ఫినిష్ చేశారు:
పిల్లలు వారి బ్రేక్ ఫాస్ట్ ని ఫినిష్ చేసి, వారి లంచ్ బాక్సలను తీసుకొని స్కూల్ కి వెళ్లారు. ఆమె కి స్కూల్ నుండి కాల్ వచ్చేవరకు ఆమె రొటీన్ వర్క్స్ తో బిజీ గా వుంది.

పాఠశాల అధికారులు ఆమె కి కాల్ చేసి
పాఠశాల అధికారులు ఆమె కి కాల్ చేసి ఆమె ఇద్దరి పిల్లలకి ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల వారు అనారోగ్యంతో పడిపోయారని మరియు ఆసుపత్రికి తరలించారని చెప్పారు.

పిల్లల పరిస్థితి విషమంగా మారింది..
వారు అధిక జ్వరం మరియు ఆకస్మిక అనారోగ్యం కారణంగా శరీరము అసంకల్పిత రీతిలో వణుకుట వలన పిల్లలను ఆసుపత్రికి తరలించారు. పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఫుడ్ పాయిజన్ కు కారణమయ్యే బ్యాక్టీరియాతో వారు తట్టుకోలేక పోయారు. వారి పరిస్థితి అద్వానంగా మారింది.

కానీ, ఇలా ఎందుకు జరిగింది?
వైద్యులు వారి అనారోగ్యానికి కారణం సాల్మోనెల్లా అనే బాక్టీరియా అని వారి రిపోర్ట్స్ ద్వారా ధ్రువీకరించారు. లేడీ తరచూ వంట చేసేటప్పుడు మరియు వడ్డించేటపుడు మొబైల్ యూస్ చేయడం వలన మొబైల్ ఫోన్ లోని క్రిమి కారకాలు ఆహార పదార్థాలు వ్యాపించడం వలన ఇలా జరిగిందని చెప్పారు.



Click it and Unblock the Notifications