ప్రజలు సందర్శించడానికి భయపడే ఏకైక హిందూ దేవాలయం

By Gandiva Prasad Naraparaju

భారతదేశం ఆలయాలకు నిలయం. ప్రజలు లెక్కపెట్టలేనన్ని దేవాలయాలు భారతదేశంలో అనేకం ఉన్నాయి. అయితే, భారతదేశంలోని ఈ ఆలయ ప్రాంగణంలో ప్రజలు అడుగు పెట్టడానికి కూడా భయపడతారు!

ఇది మీకు కొద్దిగా గందరగోళంగా ఉండొచ్చు, కానీ అవును భారతదేశంలో ఇలాంటి ఆలయం ఉంది. ఈ ఆలయం మృత్యుదేవత అయిన యమరాజు ఆలయం!

ప్రజలు దర్శించడానికి భయపడే ఏకైక హిందూ దేవాలయం

ఇదికూడా మీరు చదవడానికి ఇష్టపడతారు: మీ చిత్తశుద్ధిని ప్రశ్నించే వింత ఆలయాలు

ఈ ఆలయం గురించి, ప్రజలు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఎందుకు భయపడతారో మరిన్ని వివరాలు తెలుసుకోండి!

ప్రజలు దర్శించడానికి భయపడే ఏకైక హిందూ దేవాలయం

ఇది ఈ ప్లానెట్లో మాత్రమే భారతీయ మృత్యుదేవత ఉన్న ఆలయం!

ఇది ఈ ప్లానెట్లో మాత్రమే భారతీయ మృత్యుదేవత యమరాజు ఉన్న ఆలయం. ఇది హిమాచల్ ప్రదేశ్ జిల్లలో చంబాలో భార్మార్ వద్ద ఉంది.

ప్రజలు దర్శించడానికి భయపడే ఏకైక హిందూ దేవాలయం

ఈ ప్రాంతాన్ని సందర్శనించడానికి ప్రజలు భయపడతారు!

ఈ ఆలయం ఇల్లులా ఉన్నప్పటికీ, ఈ మృత్యుదేవత నివాసాన్ని సందర్శించడానికి ప్రజలు ఎక్కువ భయపడతారు. అయితే, వారు బైతను౦డే ప్రార్ధనలు చేసి, వెళ్ళిపోతారు.

ప్రజలు దర్శించడానికి భయపడే ఏకైక హిందూ దేవాలయం

యమరాజు సహాయకుడు ఈ ఆలయంలో నివాసం ఉంటున్నాడు!

ఒక గదిలో మృత్యుదేవుని సహాయకుడు చిత్రగుప్తునికి అంకితం చేయబడింది, ఇతను ప్రజల మంచి, చెడు పనులను నమోదు చేసేవాడు.

ఈ ఆలయంలో అదృశ్య తలుపులు ఉన్నాయని నమ్ముతారు!

ఈ ఆలయంలో బంగారం, వెండి, కాంస్యం, ఇనుముతో చేసిన నాలుగు అదృశ్య తలుపులు ఉన్నాయని నమ్ముతారు. పురాణాల ప్రకారం, ఏ ఆత్మ ఏ ద్వారం నుండి వెళ్ళాలో యమరాజు నిర్నయిస్తాడని నమ్మకం.

ప్రజలు దర్శించడానికి భయపడే ఏకైక హిందూ దేవాలయం

పురాణాల ప్రకారం...

ఈ ఆత్మ ముందు మంచి, చెడు కర్మలను చెప్పే చిత్రగుప్తుని వద్దకు ముందు చేరుతుంది, దాన్నిబట్టి ఆ వ్యక్తి ఆత్మ ఏ తలుపు నుండి వెళ్ళాలో నిర్ణయించబడుతుంది.

మీరు ఈ ఆలయాన్ని సందర్శించే ధైర్యం చేస్తారా? ఈ కింది వ్యాఖ్యాన విభాగంలో మీ ఆలోచనలను మాతో పంచుకోండి.

జీవితం, ప్రపంచం, వాస్తవాలు, నమ్మకం

Story first published: Monday, July 3, 2017, 13:00 [IST]
Desktop Bottom Promotion