Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్నెస్పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
ఆ ఊరిలో అమ్మాయిలు పుష్పవతి అయితే ఏం చేస్తారో తెలుసా?
భారతదేశం రుతుస్రవంతో ఉన్న స్త్రీని దూరంగా ఉంచడంలో పేరుగాంచింది, బహిరంగ ప్రదేశాలలో, ప్రధాన పండుగల నుండి వీరిని దూరంగా ఉంచుతారు. అయితే, ఓడిస్సాలో జరిగే ఈ ప్రత్యేకమైన రాజా పండుగ తాజా గాలిని అందిస్తుంది.
ఓడిస్సాలో జరిగే పురాతన పండుగలలో ఒకటైన రాజా (రోజో అని పిలుస్తారు) పండుగ స్త్రీత్వానికి, సంతానోత్పత్తికి ఒక ప్రత్యేకమైన రుతుస్రావానికి ప్రక్రియగా జరుపుకుంటారు.

రజస్వల అనే పదం నుండి ఉద్భవించిన (రుతుస్రవంతో ఉన్న స్త్రీ), ఈ పద్ధతి భూమి స్త్రీని తల్లిగా మనవీకరించేందుకు (భూమి తల్లి), స్త్రీత్వం అనేది ఒక ఆశీర్వాదంగా పరిగణించే అత్యంత ఆకర్షణీయ సంప్రదాయాలలో ఇది ఒకటి. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం..

భూమి పంటను పండించడం జరుపుకుంటారు
ఈ పురాతన పండుగ, జూన్ లో మూడురోజులు విస్తరించి ఉంది, తరువాతి పంట కోసం స్లాష్, మంటను అనుసరించి, భూమి పంటను పండించడం జరుపుకుంటారు.

గర్భాశాయంలోని పాత అండాలను తొలగించి
ఈ ప్రక్రియ మహిళా గర్భాశాయంలోని పాత అండాలను తొలగించి, ప్రక్షాళనకు అనుగుణంగా ఉంటుంది, కొత్త వాటిని ఉత్పత్తి చేయడానికి గర్భాశయం తయారయి ఉంటుంది.

ఈ సమయంలో విశ్రాంతికి తగిన సమయం
రుతుక్రమ చక్రం మూడురోజులు ఉండడానికి కారణం ఈ సమయంలో విశ్రాంతికి తగిన సమయం ఇవ్వడమే అని నమ్ముతారు.

రాజ పండుగ సమయంలో,
రాజ పండుగ సమయంలో, అన్ని వ్యవసాయ పనులు ఆపేసి, స్త్రీ, పురుషులు ఇద్దరూ జానపద సంగీతం, ఉల్లాసభరితంగా, పూలతో అలంకరించబడిన ఇల్లు, ఉయ్యాలలతో ఉండి, ఆ సమయంలో తల్లిని బాధపెట్టకూడదని పూలు కోయడం లేదా ఎటువంటి వ్యవసాయ భూమికి భంగం కలిగించ కూడదు అని నమ్ముతారు.

నాలుగవ రోజు,
నాలుగవ రోజు, ఈ ఉత్సవం ముగిసిన తరువాత, గ్రామాలూ వసుమతి గధు అనే వర్షాన్ని ఆహ్వానిస్తారు, లేదా భూదేవి ఆచార స్నానం (తల్లి భూమి), సారవంతమైన భూమి గర్భధారణ కాలం ముగింపును సూచిస్తుంది.

గిరిజన ఆచారంగా తొలుతగా ప్రరభామైనది
గిరిజన ఆచారంగా తొలుతగా ప్రరభామైనది, రాజ పండుగ తాంత్రిక అభ్యాసంలోని వివిధ పరిణామాల మార్పుల నుండి ఈ పండుగ భావన ఏర్పడింది, రక్తం కారడం అనేది జీవన శక్తిని సూచిస్తుంది. ఈ ఓడిస్సా పాలన ఒక రాజవంశం నుండి మరో రాజవంశానికి పాకింది. ఈ పండుగ సమయం, సంప్రదాయాలతో పాటు పునర్నిర్మించబడింది.

ఈ ఉత్సవానికి స్త్రీత్వం, ఋతుస్రావం సారాంశాలు
సమకాలీన కాలంలో, ఈ పండుగ ఎక్కువగా వ్యవసాయం, పంట చుట్టూ కేంద్రీకృతమై ఉంది, కానీ ఈ ఉత్సవానికి స్త్రీత్వం, ఋతుస్రావం సారాంశాలు. ఇప్పటికీ ఈ ఆచారాలు యువత, కౌమార స్త్రీలు పూజించాబదేట్టు, గౌరవంగా, జరుపుకుంటారు.

ఈ ఉత్సవాన్ని దేశంలోని కొద్ది ప్రాంతాలలో మాత్రమే
ఈ ఉత్సవాన్ని దేశంలోని కొద్ది ప్రాంతాలలో మాత్రమే జరుపుకుంటున్నప్పటికీ, ఈ పండుగ కళంకం, అవమానం, నిషిద్ధం నుండి మార్పును ఆహ్వానించినట్టే.

లింగ సమానత్వం
ఈ దేశం మతం, సంస్కృతి, సంప్రదాయం అనేపేరుతో మహిళలకు మిగిల్చింది. కొన్ని వేడుక పద్ధతులు కొన్ని సమయాల్లో అనుసరించాల్సి ఉంటే, ఇది ఖచ్చితంగా లింగ సమానత్వంలో విశ్వాసానికి ప్రేరేపితులై, ఒక క్రమంలో ఉండాలి.



Click it and Unblock the Notifications