Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
రక్తస్రావం అరికట్టేందుకు ఆరు మార్గాలు!

1. ప్రతి మహిళ బిడ్డ పుట్టిన తర్వాత సగటున కనీసం 225 మి.లీ.రక్తాన్ని కోల్పోతుంది. బిడ్డ పుట్టిన తర్వాత అయ్యే నెలసరి రుతుస్రావం కూడా గతంలో వలే సాధారణంగా వుండదు. గర్భంలో వున్న బేబీకి రక్షక కవచంగా వున్న గర్భగోడ అంచులు కూడా బేబీ పుట్టిన తర్వాత బ్లడ్ తో పాటు బయటకు వస్తాయి. డెలివరీ తర్వాత అయ్యే రుతుస్రావాన్ని అరికట్టటానికి గాను తల్లులు ప్రధానంగా పిల్లలకు పాలు పట్టాలి. పాలుపడితే ఆ చర్య గర్భ సంకోచం మారుతుంది. ఈ చర్య బయటకు వచ్చే బ్లడ్ ను అరికట్టి గర్భం సంకోచం చెందకుండా చూస్తుంది.
2. బిడ్డకు పాలు పట్టడంతో పాటు తల్లి వీలైనంత విశ్రాంతి తీసుకోవాలి. పడుకుని వుంటే రక్త స్రావం తగ్గే అవకాశం వుంది.
3. రక్తస్రావం అధికంగా వుంటే, వీలైనంత తరచుగా ప్యాడ్స్ మార్చండి.
4. ఒక్క పదిరోజుల రక్త స్రావం తర్వాత బ్లడ్ రంగు మారుతుంది. రంగు మారకపోయినా, నొప్పులు తగ్గకపోయినా వైద్యుని సంప్రదించటం అవసరం.
5. ఈ రక్త స్రావం జరిగేటపుడు మహిళలు అపస్మారక స్ధితికి చేరితే, లేకా తీవ్ర అలసట పొందితే ఐరన్ అధికంగా వున్న ఆహార పదార్ధాలు అందించాలి. రక్త హీనత కారణంగా ఈ స్ధితి ఏర్పడుతుంది.
6. కాన్పు అనంతరం రక్త స్రావం కొనసాగే మహిళలు లేదా సిజేరియన్ పొందిన మహిళలు స్వీమ్మింగ్ పూల్స్ లో స్నానాలు చేయరాదు. స్నానం వైద్యుని సంప్రదింపుపై చేయాలి.



Click it and Unblock the Notifications











