Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
రక్తస్రావం అరికట్టేందుకు ఆరు మార్గాలు!

1. ప్రతి మహిళ బిడ్డ పుట్టిన తర్వాత సగటున కనీసం 225 మి.లీ.రక్తాన్ని కోల్పోతుంది. బిడ్డ పుట్టిన తర్వాత అయ్యే నెలసరి రుతుస్రావం కూడా గతంలో వలే సాధారణంగా వుండదు. గర్భంలో వున్న బేబీకి రక్షక కవచంగా వున్న గర్భగోడ అంచులు కూడా బేబీ పుట్టిన తర్వాత బ్లడ్ తో పాటు బయటకు వస్తాయి. డెలివరీ తర్వాత అయ్యే రుతుస్రావాన్ని అరికట్టటానికి గాను తల్లులు ప్రధానంగా పిల్లలకు పాలు పట్టాలి. పాలుపడితే ఆ చర్య గర్భ సంకోచం మారుతుంది. ఈ చర్య బయటకు వచ్చే బ్లడ్ ను అరికట్టి గర్భం సంకోచం చెందకుండా చూస్తుంది.
2. బిడ్డకు పాలు పట్టడంతో పాటు తల్లి వీలైనంత విశ్రాంతి తీసుకోవాలి. పడుకుని వుంటే రక్త స్రావం తగ్గే అవకాశం వుంది.
3. రక్తస్రావం అధికంగా వుంటే, వీలైనంత తరచుగా ప్యాడ్స్ మార్చండి.
4. ఒక్క పదిరోజుల రక్త స్రావం తర్వాత బ్లడ్ రంగు మారుతుంది. రంగు మారకపోయినా, నొప్పులు తగ్గకపోయినా వైద్యుని సంప్రదించటం అవసరం.
5. ఈ రక్త స్రావం జరిగేటపుడు మహిళలు అపస్మారక స్ధితికి చేరితే, లేకా తీవ్ర అలసట పొందితే ఐరన్ అధికంగా వున్న ఆహార పదార్ధాలు అందించాలి. రక్త హీనత కారణంగా ఈ స్ధితి ఏర్పడుతుంది.
6. కాన్పు అనంతరం రక్త స్రావం కొనసాగే మహిళలు లేదా సిజేరియన్ పొందిన మహిళలు స్వీమ్మింగ్ పూల్స్ లో స్నానాలు చేయరాదు. స్నానం వైద్యుని సంప్రదింపుపై చేయాలి.



Click it and Unblock the Notifications