Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
రక్తస్రావం అరికట్టేందుకు ఆరు మార్గాలు!

1. ప్రతి మహిళ బిడ్డ పుట్టిన తర్వాత సగటున కనీసం 225 మి.లీ.రక్తాన్ని కోల్పోతుంది. బిడ్డ పుట్టిన తర్వాత అయ్యే నెలసరి రుతుస్రావం కూడా గతంలో వలే సాధారణంగా వుండదు. గర్భంలో వున్న బేబీకి రక్షక కవచంగా వున్న గర్భగోడ అంచులు కూడా బేబీ పుట్టిన తర్వాత బ్లడ్ తో పాటు బయటకు వస్తాయి. డెలివరీ తర్వాత అయ్యే రుతుస్రావాన్ని అరికట్టటానికి గాను తల్లులు ప్రధానంగా పిల్లలకు పాలు పట్టాలి. పాలుపడితే ఆ చర్య గర్భ సంకోచం మారుతుంది. ఈ చర్య బయటకు వచ్చే బ్లడ్ ను అరికట్టి గర్భం సంకోచం చెందకుండా చూస్తుంది.
2. బిడ్డకు పాలు పట్టడంతో పాటు తల్లి వీలైనంత విశ్రాంతి తీసుకోవాలి. పడుకుని వుంటే రక్త స్రావం తగ్గే అవకాశం వుంది.
3. రక్తస్రావం అధికంగా వుంటే, వీలైనంత తరచుగా ప్యాడ్స్ మార్చండి.
4. ఒక్క పదిరోజుల రక్త స్రావం తర్వాత బ్లడ్ రంగు మారుతుంది. రంగు మారకపోయినా, నొప్పులు తగ్గకపోయినా వైద్యుని సంప్రదించటం అవసరం.
5. ఈ రక్త స్రావం జరిగేటపుడు మహిళలు అపస్మారక స్ధితికి చేరితే, లేకా తీవ్ర అలసట పొందితే ఐరన్ అధికంగా వున్న ఆహార పదార్ధాలు అందించాలి. రక్త హీనత కారణంగా ఈ స్ధితి ఏర్పడుతుంది.
6. కాన్పు అనంతరం రక్త స్రావం కొనసాగే మహిళలు లేదా సిజేరియన్ పొందిన మహిళలు స్వీమ్మింగ్ పూల్స్ లో స్నానాలు చేయరాదు. స్నానం వైద్యుని సంప్రదింపుపై చేయాలి.



Click it and Unblock the Notifications