Latest Updates
-
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక
Ragi Dosa: చాలా సింపుల్ గా కమ్మని రుచితో నిముషాల్లో రాగిదోసె రెడీ..
Ragi Dosa Recipe: ఇంట్లో దోసె పిండి అయిపోయిందా? ఉదయాన్నే ఏం వండాలి అని ఆలోచిస్తున్నారా? మీ ఇంట్లో రాగి పిండి, సేమియా ఉంటే చాలు? అప్పుడు మీరు వాటితో రుచికరమైన దోసెలను చేసుకోవచ్చు.
ఈ రాగి దోసె చేయడం చాలా సులభం. మరియు ఇది పోషకమైనది కూడా. రాగులను నిత్యం తీసుకుంటే శరీరం ఐరన్ లా స్టాంగ్ గా ఉంటుందని చెబుతారు. మరి ఈ రాగి దోసె కొబ్బరి చట్నీని సైడ్ డిష్ గా చేసుకుంటే మరింత అద్భుతంగా ఉంటుంది.

రాగి దోసె ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? రాగి దోస రెసిపీ కోసం ఒక సాధారణ వంటకం క్రింద ఉంది. చదివి రుచి చూసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
కావాల్సిన పదార్థాలు:
* రాగి పిండి - 1 కప్పు
* సేమియా లేదా సూజి రవ్వ - 1 కప్పు
* బియ్యం పిండి - 1/2 కప్పు
* పెరుగు - 1/2 కప్పు
* అల్లం - 1 అంగుళం (సన్నగా తరిగినది)
* పచ్చిమిర్చి - 1 (సన్నగా తరిగినవి)
* కరివేపాకు - కొద్దిగా (సన్నగా తరిగినవి)
* కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగినవి)
* పెద్ద ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినవి)
* జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
* మిరియాల పొడి - 1/2 tsp
* నీరు - 3 1/2 కప్పులు
* నూనె - కావలసినంత
తయారుచేయు విధానం:
* ముందుగా ఒక గిన్నెలో రాగి పిండి, సేమియా లేదా సూజి రవ్వ,
బియ్యప్పిండి తీసుకోవాలి.
* తర్వాత పెరుగు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు,
కొత్తిమీర, ఉల్లి, జీలకర్ర, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు
వేయాలి.
* తర్వాత అందులో 1-2 కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా
కలపాలి.
* తర్వాత 15-20 నిమిషాలు నానబెట్టాలి.
* తర్వాత అందులో 1 1/2 కప్పుల నీళ్లు పోసి పిండిని నీళ్లతో
కలపాలి.
*తర్వాత దోసె పాన్ ను స్టౌ మీద ఉంచి, పాన్ వేడి అయ్యాక ముందుగా కలిపి
పెట్టుకున్న పిండిని దోసెగా పోసి, నూనె వేసి బంగారు రంగు వచ్చేవరకు
ఉడికించుకుంటే రుచికరమైన రాగి దోసె రెడీ.దీనికి కొబ్బరి పచ్చడి బెస్ట్
కాంబినేషన్.
చిత్ర కృప: hebbarskitchen
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications