Just In
- 1 hr ago నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- 3 hrs ago ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- 4 hrs ago Car Vastu Tips: కారు ఉందా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి..ఈ డైరెక్షన్ లో పార్క్ చేస్తే
- 5 hrs ago Today Raja Yoga: ఈరోజు రాజయోగం ఏర్పడింది: కన్యారాశితో సహా 5 రాశులకు ఆనందం, శ్రేయస్సు
కోకోనట్ మిల్క్-సేమియా పాయసం: దీపావళి స్పెషల్
హిందువులు జరుపుకొనే అతి పెద్ద పండుగ దీపావళి. దీపావళి స్పెషల్ దీపాలంకరణ, లక్ష్మీ పూజ, రకరకాల పిండి వంటలు, స్వీట్స్ తో అందరినీ ఆనందపరచడమే. చిన్న పెద్ద, అని లేకుండా అందరూ సంతోషంగా ఎంజాయ్ చేసే దీపావళి పండుగ. దీపావళి వచ్చేస్తుంది..కళ్ళు మిరుమిట్లుగొలేపే దీపకాంతులతో ఇల్లంతా రంగురంగుల రంగోలీలతో.. ఇంటినిండా బంధువులు, స్నేహితులతో సందడిగా జరుపుకొనే పండుగ దీపావళి. పిల్లలు, పెద్దలతో సహా అంతా సరదాపడే పండుగ కూడా దీపావళే. దీపావళి ప్రత్యేకం దీపాలంకరణ అయితే, పిల్లలంతా టపాసులు కాల్చాక అమ్మ చేతి తీపి వంటకాలు ఆనందంగా ఆరగించడం.
దీపావళి స్పెషల్ దీపాలంకరణ, లక్ష్మీ పూజ, రకరకాల పిండి వంటలు, స్వీట్స్తో అందరినీ ఆనందపరచడమే. చిన్న పెద్ద, అని లేకుండా అందరూ సంతోషంగా ఎంజాయ్ చేసే ఈ దీపావళికి కొన్ని రకాల స్వీట్స్ తో ఆథిధ్యం ఇస్తే అథితులు మోచ్చుకోక ఉండలేరు. అటువంటి స్వీట్ డిష్లో పిల్లలకెంతో ప్రీతికరమైన స్వీట్ కోకోనట్ సేమియా పాయసం మరి దీన్నిఎలా తయారుచేయాలో చూద్దాం...
కావలసిన
పదార్థాలు:
సేమ్యా:
1cup
పాలు:
1/2ltr
చిక్కని
కొబ్బరిపాలు:
1/2cup(పచ్చికొబ్బరి
తురిమి
గ్రైండ్
చేసి
వడగట్టిన
కొబ్బరి
పాలు)
పంచదార
:11/2cup
నువ్వులు,
మినప్పప్పు,
పెసరపప్పు:
3tsp(అన్నీ
కలిపి)
జీడిపప్పు
పొడి:
2tsp
యాలకులపొడి:
1/2tbsp
ద్రాక్ష,
జీడిపప్పు,
బాదం:
1/4cup(అన్నీ
కలిపి)
తయారు
చేసే
విధానం:
1.
ముందుగా
పాన్
లో
నువ్వులు,
మినప్పప్పు,
పెసరపప్పు
విడివిడిగా
వేయించాలి.
ఈ
మూడింటినీ
కలిపి
మెత్తగా
పొడి
చేసుకోవాలి.
2.
తర్వాత
అదే
పాన్లో
కొద్దిగా
నెయ్యి
వేసి,
జీడిపప్పు,
ద్రాక్ష,
బాదం
దోరగా
వేయించి,
పక్కన
పెట్టుకోవాలి.
3.
ఇప్పుడు
అదే
పాన్లో
మరికొద్దిగా
నెయ్యి
వేసి,
సేమ్యాను
వేయించి
పెట్టుకోవాలి.
4.
అంతలోపు
మరో
పాన్
లో
పాలు
పోసి,
కాగాక
కొబ్బరిపాలనూ
చేర్చి,
మరోసారి
మరగనివ్వాలి.
5.
ఇప్పుడు
సన్నని
మంటపై
ఉంచి,
సేమ్యా
వేయాలి.
కొద్ది
సేపటి
తర్వాత
పంచదార
కలపాలి.
6.
ఆతర్వాత
అరకప్పు
పాలల్లో
ముందుగా
సిద్ధంచేసిపెట్టుకున్న
పొడిని
కలిపి,
మరుగుతున్న
పాలల్లో
వేయాలి.
7.
పది
నిమిషాలయ్యాక
జీడిపప్పు,
యాలకులపొడి
వేసి
బాగా
కలపాలి.
నువ్వులు,
మినప్పప్పు,
పెసరపప్పు
వేయడం
వల్ల
రుచితో
పాటు,
చిక్కదనం
వస్తుంది.
8.
చివరగా
జీడిపప్పు,
ద్రాక్ష,
బాదంతో
గార్నిష్
చేయాలి.
అంతే,
కొబ్బరిపాల
సేమ్యా
పాయసం
రెడీ!
దీన్ని
వేడి
వేడిగా
సర్వ్
చేస్తే
చాలా
టేస్టీగా
ఉంటుంది.