Just In
పూర్ణం కుడుములు: వినాయకుడికి స్పెషల్ నైవేద్యం
మరో 4-5 రోజుల్లో గణేష చతుర్థి రాబోతున్నది. దేశంలోనే అంగరంగవైభవంగా జరుపుకొనే ఈ గణేష చతుర్థికి వివిధ రకాల పిండివంటలు లడ్డూలు తయారుచేసి బొజ్జగణపయ్యకు సమర్పిస్తారు. ముఖ్యంగా గణేష చతుర్ధికి అటుకులు, కొబ్బరి పలుకులు, పటిక బెల్లం, నానుబియ్యం, చెరకు రసం.. చెరకు రసం, ఉండ్రాళ్ళు, కుడుములు...ఇవ్వన్నీ బొజ్జగణపయ్యకు విందు భోజనం!
దండు సహాయ అరుదెంచమని..విందారగించమని..ఆనందింపజేయమని సభక్తికంగా విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తూ మంగళ హారితి పట్టే వేళ స్వామికి..ఈ వంటలను నైవేద్యంగా సమర్పించవచ్చు.. మరి వినాయక చవితి వంటలో పూర్ణం కుడుములు ఎలా తయారుచేయాలో చూద్దాం...
కావల్సిన
పదార్థాలు:
పూర్ణం
కోసం:
పచ్చిశెనగపప్పు:
1cup
బెల్లం
తురుము:
1cup
ఏలకుల
పొడి:
చిటికెడు
కుడుముల
కోసం
బియ్యం
పిండి:
1cup
బెల్లం:
1/2cup
తయారుచేయు
విధానం:
1.
ముందుగా
పచ్చిశెనగపప్పును
ఉడికించి
నీటిని
వంపేయాలి.
2.
అంతలోపు
బెల్లంను
పొడి
చేసుకోవాలి.
3.
శెనపప్పు
ఉడికించిన
అందులోని
నీరంతా
వంపేసిన
తర్వాత
అందులో
బెల్లం,
ఏలకుల
పొడి
కలిపి
గ్రైండ్
చేసుకోవాలి.
4.
ఇలా
తయారుచేసుకున్న
మిశ్రమాన్ని
చిన్న
చిన్న
లడ్డూలుగా
చేసుకోవాలి.
5.
తర్వాత
బియం
పిండిలో
బెల్లం
పొడి
వేసి
కొద్దిగా
నీటిని
కలిపి
ముద్దలా
చేసయాలి.
దీనిని
చిన్న
చిన్న
లడ్డూలులాగే
చేసి
ఒక్కోదాన్ని
పూరీల్లా
వత్తాలి.
6.
ఇలా
చేసిన
పూరిల్లో
పూర్ణం
లడ్డూని
పెట్టి
మడత
వేసి
అంచులను
అందంగా(కోవాపూరిలా
)నొక్కుకోవాలి.
7.
ఇలా
అన్నింటిని
తయారుచేసుకొన్నకా
వీటిని
ావిరి
మీద
ఉడికించుకోవాలి.
ఎక్కువ
తీపి
కావాలంటే,
పైన
పంచదారను
చల్లుకోవచ్చు.