Just In
- 39 min ago మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ భాగస్వామితో కలిసి ఈ పని చేయండి, వారు రోజంతా హ్యాపీగా ఉంటారు
- 57 min ago అశ్విని నక్షత్రంలో శుక్ర సంచారం ఈ రాశుల వారికి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి..
- 2 hrs ago వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- 3 hrs ago ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
కాజు(జీడిపప్పు)-పపాయ ముర్జీ
బాగా
పండిన
బొప్పాయి
పండు
:
చిన్నది
పంచదార
:
2cups
నెయ్యి:
1cup
యాలకులు
పొడి:1/2tsp
జీడిపప్పు
తురుము
(పొడవుగా
సన్నగా
తురిమినది):
3tsp
బాదం
తరుము
:
2tsp
ఆరెంజ్
లేదా
రెడ్
కలర్:
1/2tsp
మైదా
:
1/2
cup
చిక్కటి
పాలు:
1cup
బాదం
పప్పు
ముక్కలు:1tsp
కిస్మిస్
:
10-12
పచ్చి
కొబ్బరి:
1/2
తయారు
చేయు
విధానం
:
1.
ముందుగా
పప్పాయి
పండు
చెక్కు
తీయాలి.
తరువాత
దానిని
శుభ్రం
చేసి
సగానికి
కోసి
లోపల
గింజలను
పూర్తిగా
తొలగించి
చిన్నచిన్న
ముక్కలుగా
కోసుకోవాలి.
2.
ఇప్పుడు
ఆ
ముక్కల్ని
మిక్సీలో
వేసి
పేస్టులా
చేసి
పక్కన
పెట్టుకోవాలి.
3.
తర్వాత
పాన్
లో
స్పూను
నెయ్యి
వేసి
మైదాను
మంచి
వాసన
వచ్చేవరకు
వేయించి
ఓ
గిన్నెలో
తీసి
పెట్టుకోవాలి.
4.
ఇప్పుడు
నాన్స్టిక్
పాన్
తీసుకుని
దాంట్లో
పంచదార
ఒక
కప్పు,
నీళ్లు
పోసి
చిక్కటి
పాకం
వచ్చేవరకు
ఉడికించి,
కప్పు
పాలు
పోయాలి.
5.
పాలు
రెండు
నిమిషాల్లో
విరిగిపోతాయి.
అందులో
కలర్,
మైదా,
బొప్పాయి
పేస్టు,
పచ్చికొబ్బరి,
జీడిపప్పు,
బాదం
తురుము,
ముక్కలు
వేసి
అందులో
నెయ్యి
పోసి
కలపాలి.
6.
తరువాత
ఓ
పళ్లానికి
నెయ్యి
రాసి
అందులో
ఈ
మిశ్రమాన్ని
పోసి
పైన
కిస్
మిస్
లు
అందంగా
అలంకరిస్తే
సరి
'కాజు-పప్పాయి
ముర్జీ'
రెడీ.
ఇంకా
కావాలనుకుంటే
కావాల్సిన
ఆకారంలో
ముక్కలుగా
కూడా
కట్
చేసుకోవచ్చు.