Just In
- 10 min ago
ఈ టైం తర్వాత లంచ్ తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుంది..జాగ్రత్త !!
- 43 min ago
Couples Yoga: ఈ యోగాసనాలు చేస్తే బెడ్రూంలో గుర్రాలవుతారు
- 2 hrs ago
Amazon Sale: డ్రై, వెట్ వాక్యూమ్ క్లీనర్స్ పై భారీ ఆఫర్లు
- 6 hrs ago
Today Rasi Palan: ఈ రోజు ఈ రాశుల వారు అధిక కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది...
Don't Miss
- Movies
Laal Singh Chaddha Day 1 collections: అమీర్ ఖాన్ కెరీర్ లోనే దారుణం.. RRR లో సగం కూడా రాలేదు!
- Finance
GST On Rentals: అద్దెపై 18 శాతం GST.. జూలై 18 నుంచి అమలులోకి.. ఎవరికి వర్తిస్తుందంటే..
- News
బందరులో మేరీమాత విగ్రహం ధ్వంసం-ఎస్పీ ఆఫీసు పక్కనే అర్ధరాత్రి ఘటన
- Technology
ఐఫోన్లోని సిరి వాయిస్తో విసుగు చెందారా? అయితే ఇలా మార్చేయండి ....
- Automobiles
కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్యూవీ..
- Sports
IRE vs AFG: మళ్లీ షాకిచ్చిన ఐర్లాండ్.. రెండో టీ20లోనూ అఫ్గాన్ చిత్తు!
- Travel
మరో ప్రపంచపు అంచులకు చేర్చే.. కుద్రేముఖ్ పర్వత శిఖరాలు!
నెయ్యి మురుకులు: వరలక్ష్మి పండుగ స్పెషల్
శ్రావణ మాసం మొదలైందంటే చాలు పండగలు, నోములు, వ్రతాలు.. ప్రసాదాలు.. అందరూ బిజీ . బిజీ.. ఒక్కోక్కో పండగకి ఒక్కో నైవేద్య చేసి దేవుళ్ళకు నైవేద్యాలు సమర్పిస్తారు. వచ్చిన అతిథులకు కు అందిస్తారు. మరి ఈ శ్రావణ మాసంలో జరుపుకోనే మహిళలకు అతి ముఖ్యమైన పండుగ వరలక్ష్మీ వత్రం. ఈ పండుగ పర్వదినానా మహాలక్ష్మికి ఇష్టమైన తీపి రుచులతో, పిండి వంటలు కూడా చేసి నైవేద్యం సమర్పిస్తారు.
కాని ఎక్కువగా చేసుకునేది, అందరికి ఇష్టమైన పిండివంట ఏంటి?అంటే జంతికకే ఎక్కువ ఓట్లు పడతాయంటే అతిశయోక్తి కాదుకదా. ప్రతి తెలుగువారింట ఈ జంతికల గొట్టం ఉండి తీరాల్సిందే మరి. ఇవి తయారు చేసుకున్న తర్వాత దాదాపు పదిరోజులు నిల్వ ఉంటాయి. బియ్యంపిండితో చేస్తాం కాబట్టి ఆరోగ్యరిత్యా కూడా ఎటువంటి చెడు చేయదు. కాని దంతసిరి కాస్త బలంగా ఉండాలి సుమా...0. ఇది దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టొచ్చు.
కావల్సిన పదార్థాలు:
బియ్యం
పిండి:
4cups
శెనగపిండి:
2cups
కారం:
3tbsp
వాము:
1tsp
తెల్ల
నువ్వులు:
2
లేదా
3tbsp
ఉప్పు:
రుచికి
సరిపడా
జీలకర్ర:
2tbsp
బేకింగ్
సోడా:
చిటికెడు
నెయ్యి:
2టేబుల్
స్పూన్లు
నూనె:
చిన్న
కప్పుతో
ఒక
కప్పు(పిండిలో
కలుపుకోవడానికి)
నూనె
:
వేగించడానికి
సరిపడా
తయారుచేయు విధానం:
1.
ముందుగా
ఒక
మిక్సింగ్
బౌల్
తీసుకొని,
అందులో
బియ్యం
పిండి,
శెనగపిండి,
బేకిండ్
సోడా,
ఉప్పు,
కారం,
వాము,
జీకలర్ర,
కొద్దిగా
వేడిచేసిన
నెయ్యి
మరియు
నూనె
ఒకదానికి
తర్వాత
ఒకటి
వేసుకోవాలి.
2.
ఇప్పుడు
ఈ
మొత్తం
మిశ్రమాన్ని
బాగా
మిక్స్
చేయాలి.
3.
ఇలా
బాగా
మిక్స్
చేసిన
తర్వాత
అందులో
సరిపడా
నీళ్ళు
పోసి,
పిండిని
మృదువుగా
కలుపుకోవాలి.
కలుపుకొన్న
తర్వాత
పిండి
మీద
కొద్దిగా
నూనె
చిలకరిస్తే
త్వరగా
డ్రై
అవ్వకుండా
ఉంటుంది.
4.
తర్వాత
స్టౌ
మీద
పాన్
పెట్టి,
నూనె
వేసి
వేడయ్యాక
అందులో
జంతికల
గొట్టంలో
పిండిని
నింపి,
తర్వాత
ప్లాస్టిక్
పేపర్
మీద
వేసుకొని
తర్వాత
కాగే
నూనెలో
వేసి
లైట్
బ్రౌన్
కలర్
వచ్చే
వరకూ
వేగించుకోవాలి.
అంతే
నెతి
మురుకులు
రెడీ.
కాస్త
శ్రమపడితే
రుచికరమైన,
నోట్లో
వేసుకోగానే
కరిగిపోయే
జంతికలు
సిద్దమవుతాయి.