Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
శబరిమల ఆలయం లో 2018 మకరజ్యోతి
మకర జ్యోతి లేదా మకరజ్యోతి, శబరిమల వద్ద అంతరిక్షంలో వెలుగు, ఈ ముఖ్యమైన సంఘటనకి అధిక సంఖ్యలో శబరిమల భక్తులు సందర్శిస్తారు....
మకర జ్యోతి లేదా మకరజ్యోతి, శబరిమల వద్ద అంతరిక్షంలో వెలుగు, ఈ ముఖ్యమైన సంఘటనకి అధిక సంఖ్యలో శబరిమల భక్తులు సందర్శిస్తారు....
మకర జ్యోతి లేదా మకరజ్యోతి, శబరిమల వద్ద అంతరిక్షంలో వెలుగు, ఈ ముఖ్యమైన సంఘటనని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో యాత్రీకులు శబరిమల ఆలయాన్ని సందర్శిస్తారు.

మకర సంక్రాంతి (జనవరి 14) న మకరజ్యోతిని నిర్వహిస్తారు, ఇది మకరం (జనవరి) మలయాళం నెల మొదటిరోజున జరుగుతుంది. మకరజ్యోతి పోన్నంబలమేడు (పోన్నంబల మేడు) కి తూర్పువైపున కనిపిస్తుంది.
అయ్యప్ప తన భక్తులను ఆశీర్వదించడానికి మకరజ్యోతి రూపంలో కనిపిస్తాడని నమ్ముతారు. మకర జ్యోతి మకరవిలక్కు తీర్ధయాత్ర సీజన్ శబరిమల తీర్ధయాత్ర చరమాంకాన్ని సూచిస్తుంది. 2017-2018లో, జనవరి 14, 2018న మకర జ్యోతి పండుగ.

మకరజ్యోతి తరువాత రాత్రి సమయంలో, మలికపురతమ్మ, ఏనుగు ఎక్కి, పతినేట్టంపడి చేరుకొని తిరిగి ఆమె ఇంటికి వస్తుంది. ఏడురోజుల పాటు ఈ కార్యక్రమం జరిగిన తరువాత మకర విలక్కు ప్రారంభమవుతుంది. మకర విలక్కు తరువాత, గురుతి పూజ నిర్వహిస్తారు, చున్నంబు (దప్పిక తీర్చే నిమ్మ), పసుపు తో కలిపిన నీటిని అడవి దేవతలకు నైవేద్య౦ పెడతారు.

చివరి రోజు అతజ్హ పూజ (రాత్రి పూజ) తరువాత ఈ ఆలయాన్ని మూసేస్తారు. ఇంతకుముందు, కలబాభిషేకం వంటి అనేక అభిషేకాలతో విగ్రహాన్ని చల్లపరిచే వారు. ఈ ఆచారం తరువాత అభిషేకాలు నిర్వహించడం లేదు. అయ్యప్పస్వామి విగ్రహాన్ని భస్మం లేదా పవిత్రమైన భస్మాలతో, విగ్రహ పైభాగాన్ని సిల్క్ టర్బన్ తో కప్పుతున్నారు. ఆయన చేతిలో ఒక కర్ర, జపమాల ఉంచి, అయ్యప్పస్వామి భక్తిగీతలలో పవిత్రమైన హరివరాసనం పాటను, ప్రార్ధనలను అనుసరిస్తారు.

విగ్రహం ముందు ఒక్కొక్క పాటకు ఒక్కొక్క దీపాన్ని ఆపేస్తారు. చివరి పాత సమయంలో, చివరి నూనె దీపాల సెట్ మేల్సంతి (మెల్ శాంతి) చే ఆపబడతాయి, అతను గర్భగుడి నుండి బైటికి వచ్చి, తలుపులు మూసేస్తాడు. మరుసటి రుతువులో ఆలయం తిరిగి తెరిచేంత వరకు దేవుడు నిశ్సబ్దంగా ప్రార్ధన చేసుకోవడానికి వదిలేస్తారు.



Click it and Unblock the Notifications











