Just In
- 1 hr ago నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- 3 hrs ago ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- 5 hrs ago Car Vastu Tips: కారు ఉందా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి..ఈ డైరెక్షన్ లో పార్క్ చేస్తే
- 5 hrs ago Today Raja Yoga: ఈరోజు రాజయోగం ఏర్పడింది: కన్యారాశితో సహా 5 రాశులకు ఆనందం, శ్రేయస్సు
మహాభారతంలో ఆశ్చర్యం కలిగించే నిజాలు: కృష్ణుడు యుద్ధంలో కౌరవులకు సహాయం చేశారా?!
మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం. ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది. ఈ యుద్ధం కురుక్షేత్రం అను ప్రదేశము నందు జరిగినది. కురుక్షేత్రం ఈనాటి భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉంది. అప్పటి రాజ్యాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి.
కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది. మహాభారతంలోని భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలలో ఈ యుద్ధం గురించిన వర్ణన ఉంది. భగవద్గీత మహాభారత యుద్ధ ప్రారంభంలో ఆవిర్భవించింది. పాండవవీరుడైన అర్జునుని కోరికపై అతడి రధసారధి శ్రీకృష్ణుడు రధాన్ని రణభూమిలో మోహరించిన రెండుసైన్యాల మధ్యకు తెచ్చాడు.
READ MORE: అర్జునుడి గురించి మీకు తెలియని 10 రహస్య విషయాలు
అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూసి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారధి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.మహాభారత యుద్దంలో శ్రీకృష్ణుడు కౌరవులకు సహాయడ్డాడని కొన్ని అపోహాలున్నాయి. వాటిని నివృత్తి చేసుకోవాలంటే ఈ కథ చదవక తప్పదు....
షాకింగ్ నిజాలు: లార్డ్ కృష్ణ యుద్ధంలో కౌరవులకు సహాయం చేశారు!
1. యుద్ధం ముందు,అర్జునుడు మరియు దుర్యోధనుడు ఇద్దరు కృష్ణుని సహాయం అడగటానికి వెళ్లారు. దుర్యోధనుడు అర్జునుని కన్నా ముందు వెళ్లి కృష్ణుని తల వద్ద కుర్చోనేను. అర్జునుడు దుర్యోధనుడు తర్వాత వచ్చి కృష్ణుని కాళ్ళ వద్ద కుర్చోనేను. కృష్ణుడు మేల్కనగానే అతనికి ఎదురుగా ఉన్న అర్జునుడుని ముందు చూసేను. అప్పుడు కృష్ణుడు ఆర్జునుడిని తను వచ్చిన పని ఏమిటని అడిగెను.
షాకింగ్ నిజాలు: లార్డ్ కృష్ణ యుద్ధంలో కౌరవులకు సహాయం చేశారు!
2. అయితే దుర్యోధనుడునికి కోపం వచ్చింది. ఎందుకంటే నేను అర్జునుడి కంటే ముందు వచ్చాను. దీనికి సమాధానముగా కృష్ణుడు, నేను మొదట అర్జునుడుని చూసాను. కాబట్టి ముందుగా అతని కోరికను నెరవేర్చాలని చెప్పెను. కృష్ణుడు అవకాశం ఇచ్చినప్పుడు అర్జునుడు నిరాయుధుడైన కృష్ణుడు కావాలని కోరుకొనెను. అప్పుడు మొదట అవకాశం పొందిన అర్జునుడి కంటే దుర్యోధనుడు ఎక్కువ ఆనందించెను.
షాకింగ్ నిజాలు: లార్డ్ కృష్ణ యుద్ధంలో కౌరవులకు సహాయం చేశారు!
3. ఇది ఒక మాస్టర్ ప్లాన్. యుద్ధం ముందు అర్జునుడు,దుర్యోధనుడు ఇద్దరిని నేను కావాలా లేదా నా సైన్యం కావాలా అని కృష్ణుడు అడిగెను. అప్పుడు అర్జునుడు కృష్ణుడిని ఎంచుకోగా,దుర్యోధనుడు మొత్తం సైన్యాన్ని ఎంచుకోనేను. కాబట్టి కౌరవులకు తన సైన్యం మొత్తంను పరమాత్మ ఇచ్చెను.
షాకింగ్ నిజాలు: లార్డ్ కృష్ణ యుద్ధంలో కౌరవులకు సహాయం చేశారు!
4. నిజానికి, అర్జునుడు తనని ఇష్టపడతాడని,దుర్యోధనుడు తన శక్తివంతమైన సైన్యాన్ని కోరుకుంటాడని ముందే కృష్ణుడికి తెలిసి ఈ నాటకం ఆడేను. కృష్ణుడు కౌరవులు వైపు ఉండాలని ఎప్పుడు అనుకోలేదు. ఈ ఒప్పందంతో అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరూ కూడా సంతోషంగా మరియు సంతృప్తిగా ఉన్నారు.
షాకింగ్ నిజాలు: లార్డ్ కృష్ణ యుద్ధంలో కౌరవులకు సహాయం చేశారు!
5. కృష్ణుడు యొక్క అవతార మిషన్ లో ఒకటి శక్తివంతమైన యోధులు విమోచనం పొందటం మరియు సంతులనంను పునరుద్ధరించడానికి ఉంది. ఆ సమయంలో రాజులకు చాలా శక్తి (ఆర్మీ, ఆయుధాలు, చాలా శక్తివంతమైన యోధులు) ఉండేది. ఆ శక్తి మొత్తం సమాజ శాంతికి సవాలుగా ఉండేది. ఈ మిషన్ లో, అతను తన శక్తివంతమైన సైన్యం చాలా వరకు మరణించాలని అతని సైన్యాన్ని కౌరవులకు ఇచ్చెను.
షాకింగ్ నిజాలు: లార్డ్ కృష్ణ యుద్ధంలో కౌరవులకు సహాయం చేశారు!
6. అర్జునుడు కృష్ణుని యొక్క సైన్యాన్ని చాలా వరకు చంపెను. తన రథ చోదకుడు కృష్ణుని యొక్క మద్దతుతో (నారాయణి సేన) కృష్ణ సైన్యంనకు వ్యతిరేకంగా అర్జునుడు పోరాడి మొత్తం నాశనం చేసెను.
షాకింగ్ నిజాలు: లార్డ్ కృష్ణ యుద్ధంలో కౌరవులకు సహాయం చేశారు!
7. పాండవుల వైపు కృష్ణుని యొక్క నారాయణి సేన రెండు అక్షోహిణులు ఉంటే కనుక, కౌరవులు,పాండవుల రెండు వైపులా సైన్యాలు పరిమాణం సమానంగా ఉండేది.
కౌరవుల సైన్యం = 11-2 = 9 అక్షోహిణులు
పాండవ సైన్యం = 7 + 2 = 9 అక్షోహిణులు
షాకింగ్ నిజాలు: లార్డ్ కృష్ణ యుద్ధంలో కౌరవులకు సహాయం చేశారు!
8. సైన్యాలు ప్రారంభ పరిమాణాలు సమానంగా ఉన్నట్లయితే,యుద్ధం చివరిలో గెలిచిన జట్టుకు ఒక పెద్ద శేషం వచ్చేది. చిన్న సైన్యంతో ప్రారభించిన పాండవులు వారి వైపు ఉన్న సైన్యం చివరకు వారితో మిగిలిపోయింది. కానీ వారు సమాన పరిమాణం తో యుద్ధం ప్రారంభిస్తే, పాండవుల వైపు సైన్యం కంటే 2 అక్షోహిణులు ఎక్కువ చివరిలో మిగిలి ఉండేది. ఎవరు వారిని చంపాలని అనుకున్నారు? కృష్ణుడు పరాజయం పొందే వారికీ తన సైన్యంను ఎందుకు ఇచ్చెను.
షాకింగ్ నిజాలు: లార్డ్ కృష్ణ యుద్ధంలో కౌరవులకు సహాయం చేశారు!
9. కృష్ణుడు దుర్యోధనుడుకి సహాయం చేయడు . ఎందుకంటే క్షత్రియ నియమాల ప్రకారం,యోధులు వారి స్నేహితులకు సహాయపడటం హక్కు. అందువల్ల ఇతర వైపు వారు కోరిన చేయరు. ఇక్కడ అనుబందాలకు తావు లేదు. కేవలం ఒక వ్యక్తి మొదట తన వద్దకు వచ్చి తన సహాయం ఎంచుకొనెను. మేము కూడా కౌరవులు మరియు పాండవుల యొక్క ముఖ్యమైన మిత్రరాజ్యాల వారం. వారి స్నేహాలు మరియు మునుపటి శత్రుత్వం ఆధారంగా వారి వైపులా ఎంపిక చూడగలము.
షాకింగ్ నిజాలు: లార్డ్ కృష్ణ యుద్ధంలో కౌరవులకు సహాయం చేశారు!
10. వ్యక్తిగతంగా,కృష్ణుడు ఎల్లప్పుడూ పాండవుల పక్షమే,కానీ అధికారికంగా తన రాజ్యంతో పాండవులు, కౌరవులు ఇద్దరికి సమాన రాజకీయ సంబంధం ఉంది. అందువల్ల కృష్ణుడు దుర్యోధనుడుకి కొంత సహాయం అందించడానికి నిర్ణయించారు.
షాకింగ్ నిజాలు: లార్డ్ కృష్ణ యుద్ధంలో కౌరవులకు సహాయం చేశారు!
11. అయితే, మహాభారత ప్రకారం, యాదవులు యొక్క ఒక ప్రత్యేక సమూహం ఇప్పటికీ పాండవుల తరుపున పోరాడారు. కృష్ణుడి పుత్రుడైన ప్రద్యుమ్నుడు కూడా పాండవుల తరుపున పోరాటం చేసారు. సత్యకి మాత్రం అర్జునుడు తన గురువుగా ఉన్న కారణంగా పాండవుల వైపు పోరాడేను.
షాకింగ్ నిజాలు: లార్డ్ కృష్ణ యుద్ధంలో కౌరవులకు సహాయం చేశారు!
12. కృష్ణుడు ధర్మాన్ని స్థాపించే మిషన్ పూర్తి చేయటానికి ధర్మానికి మరియు తనను గౌరవించే పాండవుల వైపు ఉండాలని కోరుకున్నాడు. కానీ తన యూనిట్ లోపల తొట్రుపాటు కారణం మరియు కొన్ని ఇతర కారణాల వలన అతను యూనిట్ నుండి తనను తాను వేరు చేసుకొనెను. కృష్ణుడు ఎప్పుడు తన సైన్యాన్ని పరిత్యజించ లేదు. అతను తన జీవితంలో ఎక్కువ యాదవులు రక్షించెను. అయితే అతను భగవద్గీతలో పరిపూర్ణ నిర్లిప్తతతో ఉండమని చెప్పెను.
షాకింగ్ నిజాలు: లార్డ్ కృష్ణ యుద్ధంలో కౌరవులకు సహాయం చేశారు!
13. కృష్ణుడు యొక్క బందువులు యుద్దంలో రెండు వైపులా ఉండుట వలన, అతను ఎవరికీ పక్షపాతం చూపలేదు. కృష్ణుడు పాండవులు ఖచ్చితంగా స్వచ్ఛమైన మానవులు అని, కౌరవులు సంపూర్ణ చెడు అని నమ్ముతారు. అతని జీవిత మార్గం అది కాదు.
షాకింగ్ నిజాలు: లార్డ్ కృష్ణ యుద్ధంలో కౌరవులకు సహాయం చేశారు!
14. అతను నిరంతరం కౌరవులతో ఒక మంచి సంబంధంను నిర్వహించెను. దుర్యోధనుడు భార్య భానుమతి కృష్ణుని భక్తురాలు. అతను బయటకు మరియు కౌరవుల చెడు చూడలేదు. అతను అక్కడే వారు చెడును దీని వాళ్ళ చూసేను.
షాకింగ్ నిజాలు: లార్డ్ కృష్ణ యుద్ధంలో కౌరవులకు సహాయం చేశారు!
15. పలు రకాలుగా, కృష్ణుడు, ధర్మం కోసం పోరాడాలని దుర్యోధనుడుకి ప్రోత్సహం ఇవ్వటానికి ప్రయత్నించాడు. అతను మరియు అతని సైన్యం మధ్య అవకాశమిచ్చిన సమయంలో కూడా, అతను యుద్ధాన్ని తొలగించడానికి ప్రయత్నం చేసెను. ఒక విధంగా, దుర్యోధనుడుకి సైన్యం ఇవ్వాలనే నిర్ణయం ఒక చాలా తెలివైన చర్య అని చెప్పవచ్చు. ఆ విధంగా, దుర్యోధనుడు కృష్ణుడు తన వైపు అని భావించాడు. పాండవులు 100,000 మంది శక్తివంతమైన సైన్యాన్ని తీసుకోకుండా కేవలం కృష్ణుడుని తీసుకోవటం వలన వారిని దుర్యోధనుడు మూర్ఖులుగా భావించెను. దుర్యోదనుడుకి శాంతి కోసం కాకుండా ఏదో ఉంది. కానీ అది విఫలమైంది.
షాకింగ్ నిజాలు: లార్డ్ కృష్ణ యుద్ధంలో కౌరవులకు సహాయం చేశారు!
16. కృష్ణుడు తన ధర్మమును స్థాపించటానికి తన మిషన్ ను పూర్తి చెయ్యడానికి ధర్మానికి మరియు తనను గౌరవించే పాండవుల వైపు ఉండాలని కోరుకున్నాడు.