Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఒక్క మహిళను కూడా చూడలేదు
ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఒక్క మహిళను కూడా చూడలేదు.నమ్మశక్యం గా లేకపోయినా ఇది నిజం.
ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఒక్క మహిళను కూడా చూడలేదు. నమ్మశక్యం గా లేకపోయినా ఇది నిజం.
82 యేళ్ళ వయసుకలిగిన మిహైలో తొలోట్టి అనే ఈ వ్యక్తి తన జీవితకాలంలో ఒక్క మహిళను కూడా చూడలేదని, అసలు మహిళ ఈ గ్రహంమీద ఉన్నదన్న విషయమే తనకు తెలీదు అని అంటారు.

నమ్మశక్యంగా లేకపోయినా కూడా, అతని జీవితంలో జరిగిన పరిణామాలు తెలిస్తే విస్మయానికి గురవడం మనవంతు అవుతుంది.
మిహైలో తొలోట్టి., ఈ వ్యక్తి ప్రపంచానికి ఎంత దూరమో, ప్రపంచానికి కూడా ఈ వ్యక్తి అంతే దూరం. ఈ వ్యక్తి గురించిన ఆశ్చర్యకరమైన కథను తెలుసుకుందాం.

ఇతను ఒక గ్రీకు సనాతన సన్యాసి:
మిహైలో తొలోట్టి, ఒక గ్రీకు సనాతన సన్యాసి, తన 82 యేళ్ళ వయసులో 1938 లో మరణించాడు. మరియు ఇతని జీవితకాలంలో మహిళ ఎలాఉంటుందో కూడా తెలీకుండా బ్రతికాడు. ఊహకి కూడా అందని ఈ వింత నిజం.

చరిత్ర ప్రకారం:
చరిత్ర ప్రకారం ఇతను తన నాలుగేళ్ల వయసులోనే 1856 లోనే తల్లిని కోల్పోయాడు. ఎవ్వరూ దరికి చేరనీయని పక్షంలో ఇతను అథోస్ పర్వతం మీద ఉన్న ఆశ్రమం కడకు చేరుకున్నాడు.

ఆశ్రమం ఇతన్ని దత్తత తీసుకుంది :
ఆశ్రమంలోని, మైకేల్ టోలొటోస్ అనే సన్యాసి ఇతన్ని దత్తత తీసుకుని ఆదరించాడు. ఆ తర్వాత అతని జీవితకాలంలో ఆ ఆశ్రమం ద్వారాలు దాటి అతను బయటకి వెళ్లలేదు.

ఒక చట్టం కూడా కారణం :
Image Source: Flickr
నిజానికి 1060 లొ మహిళలు, పిల్లలు కొండ ఎక్కరాదన్న చట్టం చేయబడింది. ఇప్పటికీ ఆ చట్టాన్ని పాటిస్తున్నారంటే ఎంతగా ప్రభావితం చేసిందో తెలుస్తూనే ఉంది. ఆ చట్టం కారణంగా ఏ ఇతరమహిళా ఆ కొండను ఎక్కే ప్రయత్నం కూడా చేయలేదు. తద్వారా ఇతను మహిళను చూసే అవకాశమే లేకుండా పోయింది.

మగవారికి మాత్రమే అనుమతి:
Image Source: Flickr
ఈ అథోస్ పర్వతం నందు కేవలం మగవారికి మాత్రమే అనుమతి ఉంటుంది, ఆఖరికి పర్యాటకులు కూడా మగవారు మాత్రమే ప్రవేశించే విధంగా చట్టం ఉంటుంది. మరియు ఇక్కడ సన్యాసులు షేవింగ్, స్నానం, యుద్దాలకు కూడా అనుమతించబడరు. కనీసం వీరిని ఆ ఆశ్రమం గురించిన వివరాలు కూడా అడగకూడదన్న నిషేదాజ్ఞలు ఉంటాయి.
తద్వారా మిహైలో తొలోట్టి కి మహిళల గురించిన విషయాలే తెలీకుండా అతని జీవితకాలం గడిచిపోయింది.



Click it and Unblock the Notifications