Just In
- 44 min ago చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- 55 min ago తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు..
- 2 hrs ago ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- 3 hrs ago మీనరాశిలో కుజుడు-రాహువు కలయిక వల్ల అంగారక యోగం ఏర్పడుతుంది..జూన్ 1 వరకు ఈ రాశులకు కష్టాలు తప్పవు..జాగ్రత్త
రైస్ కేసర్ ఖీర్
కావలసిన
పదార్థాలు:
బియ్యం:
100
గ్రా
జీడిపప్పు:
50
గ్రా
కిస్మిస్:
25
గ్రా
బిర్యానీ
ఆకులు:
2
పంచదార:
100
గ్రా
పాలు:
అర
కప్పు
కుంకుమపువ్వు:
గ్రాము
నెయ్యి:
50
గ్రా
పిస్తా:
25
గ్రా
బాదంపప్పు:
25
పచ్చికోవా:
50
గ్రా
నీరు:
లీటరు
తయారు
చేయు
విధానం:
1.
ముందుగా
బియ్యాన్ని
కడిగి
నీటిని
ఒంపేసి
పక్కన
పెట్టుకోవాలి.
2.
తర్వాత
వెడల్పుగా
అడుగు
మందంగా
ఉన్న
గిన్నె
తీసుకుని
అందులో
నెయ్యి
వేయాలి.
నెయ్యి
వేడయిన
తర్వాత
జీడిపప్పు,
కిస్మిస్
వేయించి
తీసి
పక్కన
ఉంచాలి.
3.
తర్వాత
అదే
గిన్నెలో
బియ్యం
వేసి
వేయించాలి.
బియ్యం
వేగేటప్పుడు
ఏలకులు
వేయాలి.
ఇవి
వేగిన
తరవాత
నీటిని
పోసి
బిర్యానీ
ఆకు
వేసి
ఉడికించాలి.
4.
బియ్యం
మిశ్రమం
కొద్దిగా
ఉడికిన
తర్వాత
పాలు,
పంచదార,
కుంకుమపువ్వు,
పచ్చికోవా
వేసి
కలిపి
సన్నమంట
మీద
ఉడకనివ్వాలి.
పూర్తిగా
ఉడికిన
తర్వాత
పైన
జీడిపప్పు,
బాదం,
పిస్తాలతో
అలంకరిస్తే
కేసరిఖీర్
రెడీ.