Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
శరీరంలో వ్యర్థాలను తొలగించి, న్యూట్రీషియన్ అందించే కీరదోస+కొత్తిమీర
శరీరం బహిర్గతంగానే కాదు, అంతర్గతంగా కూడా శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా జీవించగలుగుతారు. అంతే కాదు, బాడీలో శక్తి పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
శరీరం బహిర్గతంగానే కాదు, అంతర్గతంగా కూడా శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా జీవించగలుగుతారు. అంతే కాదు, బాడీలో శక్తి పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.అందుకు మొదట మీరు శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించుకోవాలి. అదే విధంగా శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ ను అందివ్వాలి.

ఈ రెండు పనులను పార్ల్సే మరియు కుకుంబర్ చేస్తాయి. ఈ రెండింటి కాంబినేషన్ స్మూతీ శరీరంలో టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తాయి. అదే సమయంలో శరీరానికి కావల్సిన త న్యూట్రీషియన్స్ ను లోపలికి అందిస్తాయి.
రోజూ కీరకాయ తినడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు..!
కొత్తిమీర, కీరదోసకాయ కాంబినేషన్ లో స్మూతీ తాగడం వల్ల చర్మం హైడ్రేషన్ లో ఉంటుంది. ఈ హెల్తీ స్మూతీ శరీరంలో ఆల్కలైన్ బ్యాలెన్స్ చేస్తుంది. అదెలాగో తెలుసుకుందాం...

కావల్సినవి:
ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు కీరదోసకాయ ముక్కలు, ఒక టీస్పూన్ నిమ్మరసం , చిన్న అల్లం ముక్క, 2 క్యారెట్స్ (చిన్న ముక్కలుగా )కట్ చేసుకోవాలి. ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ .

తయారీ:
మొదట కీరదోస ముక్కలు, క్యారెట్ ముక్కలు, అల్లం ముక్కలు, మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
తర్వాత కొత్తిమీర కూడా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఆరెంజ్ జ్యూస్ లో మిక్స్ చేసి, ఐస్ క్యూబ్స్, కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తాగాలి.

ఎలా పనిచేస్తుంది.
* కీరోదస, కొత్తిమీర స్మూతీ కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. టాక్సిన్స్ ను బయటకు నెట్టేస్తుంది. పార్ల్సే ఒక డ్యూరియాటిక్ . ఇది శరీరానికి కావల్సిన మినరల్స్, విటమిన్స్, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్స్ ను అందిస్తుంది. ఇది మలబద్దకంను నివారిస్తుంది. కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తుంది. మరియు కొన్ని రకాల క్యాన్సర్ లక్షణాలను నివారిస్తుంది.

ఎలా పనిచేస్తుంది.
* కుకుంబర్, పార్ల్సే స్మూతీలో నిమ్మరసం జోడించడం వల్ల ఇది శరీరంలోని పిహెచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇమ్యూనిటి లెవల్స్ పెంచుతుంది. విటమిన్ సి అందిస్తుంది. అల్లం శరీరానికి ఒక మంచి యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది.

ఎలా పనిచేస్తుంది.
* కీరదోసకాయ విటమిన్ బి, సి, మరియు కె లను శరీరానికి అందిస్తుంది. బ్లడ్ ప్రెజర్ , కొలెస్ట్రాల్ మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications